Home » karnataka
‘హిజాబ్ను వ్యతిరేకించే వాళ్లను ముక్కలు ముక్కలుగా నరికేసా’అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ నేతలపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
'హిజాబ్' వివాదాన్ని పెద్దది చేయొద్దని..ఈ 'హిజాబ్' వివాదంలో కేసు కర్ణాటక హైకోర్టులో విచారణ కొనసాగుతోందని..అక్కడ తీర్పు వచ్చే వరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోదని స్పష్టం చేసింది.
కర్నాటకలో చెలరేగిన హిజాబ్ వివాదం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రస్తుతం కర్నాటకలో ఈ వివాదం ప్రకంపనలు రేపుతోంది. తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తోంది.
గుడిలో గంటలు మోగించొద్దంటూ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. అంతేకాదు గంటలు మోగిస్తే ఊరుకునేది లేదంటూ నోటీసులు జారీ చేశారు.
కర్ణాటక హిజాబ్ వివాదం రాజకీయ దుమారం రేపుతున్న క్రమంలో బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు..
కర్ణాటక ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ హిజాబ్ అంశంపై స్పందించిన తీరుకు క్షమాపణలు చెప్తున్నారు. ఇండియాలో మహిళలు ముఖాలపై ముసుగు ధరించకపోవడాన్ని రేపు కేసులతో పోల్చడంపై క్షమించమని ...
కర్ణాటకలో స్కూల్స్ తెరుచుకున్నాయి.మరోసారి హిజాబ్ వివాదం మళ్లీ ప్రారంభమైంది.హిజాబ్ తో లోపలికి రావద్దని విద్యార్థినిలను స్కూల్ బయటే నిలిపివేసింది టీచర్..దీంతో హిజాబ్ తీసివేసి..
ముందస్తు చర్యల్లో భాగంగా ఫిబ్రవరి 19 వరకు ఉడిపిలో అధికారులు 144 సెక్షన్ విధించారు. నేటి నుంచి ఫిబ్రవరి 19 సాయంత్రం 6 గంటల వరకు ఉడిపిలో ఆంక్షలు కొనసాగనున్నాయి.
స్కూళ్లు తిరిగి ప్రారంభంకానున్నందున శాంతి నెలకొని, సాధారణ పరిస్థితులు ఏర్పడతాయని ఆశిస్తున్నట్లు కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆశాభావం వ్యక్తం చేశారు.
పెళ్లి రిసెప్షన్ జరుగుతున్న సమయంలోనే పెళ్లి కూతురు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం బెంగుళూరు నిమ్హాన్స్ ఆస్పత్రికి తరలించారు. ఆమె బ్రెయిన్ డెడ్ అయ్యారు.