Home » karnataka
వివాదాస్పద వ్యాఖ్యలు చేసే కంగనా రనౌత్ హిజాబ్ వివాదంపై స్పందించారు. కర్ణాటకలో కొద్ది రోజులుగా నడుస్తున్న హిజాబ్ కాంట్రవర్సీపై ఇన్స్టాగ్రామ్లో రెస్పాండ్ అయ్యారు.
తుది తీర్పు వెలువడే వరకు విద్యార్థులు హిజాబ్, కాషాయ కండువాల ప్రస్తావన తేవొద్దని స్పష్టం చేసింది. ప్రస్తుతం ప్రశాంతత నెలకొనాల్సిన అవసరం ఉందంది. సోమవారం నుంచి కాలేజీలు, స్కూళ్లు..
పిచ్చుక మృతికి ఊరంతా విలపించింది. ఆ పిచ్చుకకు అంత్యక్రియలు చేసి..సమాధి కట్టి ప్రత్యేక పూజలు చేశారు.
కర్ణాటక రాష్ట్రంలో కరోనావైరస్ విజృంభిస్తూనే ఉంది. కొత్తగా కరోనా కేసులు, మరణాలు నమోదవుతూనే ఉన్నాయి.
మహిళల ధరించే దుస్తులు రెచ్చగొట్టేలా ఉండటం వల్లే అత్యాచారాలు, లైంగిక వేధింపులు జరుగుతున్నాయని బీజేపీ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.ప్రియాంకా గాంధీ బికిని ట్వీట్ దిగజారుడు ప్రకటన.
కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై స్కూల్స్, కాలేజీలు అన్నింటినీ మూడు రోజుల పాటు క్లోజ్ చేయాలని ఆదేశాలిచ్చారు. అంతేకాకుండా మూడు రోజులు శాంతి, సామరస్యం పాటించాలని కోరారు.
కన్న తల్లి తండ్రుల కోసం 40 ఏళ్ళ వ్యక్తి గాలింపు చేపట్టాడు. కర్ణాటక ధార్వాడకు చెందిన వ్యక్తిని అతని తల్లితండ్రులు మూడేళ్ల వయస్సున్నప్పుడు..1980ల్లో ఒక స్వీడన్ జంటకు దత్తత ఇచ్చేశార
ఓ విద్యార్థి తన లవర్ ని తన గదికి తీసుకెళ్లాలనుకున్నాడు. ఇందుకోసం పెద్ద స్కెచ్ కూడా వేశాడు. కానీ, ఆఖరి నిమిషంలో ప్లాన్ బెడిసికొట్టింది.
కర్ణాటకకు చెందిన ఒక ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప మాదిరిగానే ఎన్నో చెక్ పోస్టులను దాటించి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయటంలో దిట్ట. అలాంటి స్మగ్లర్ మహారాష్ట్ర పోలీసుల చేతికి చిక్కాడు.
కర్ణాటకలో జనవరి 31 నుంచి నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నట్టు ప్రకటించింది. బెంగళూరులో ఫిజికల్ క్లాసులు కూడా పునఃప్రారంభం కానున్నాయి.