Home » karnataka
కర్ణాటకలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు రికార్డు స్థాయిలో పెరిగిపోతున్నాయి. రోజురోజుకీ కేసుల తీవ్రత పెరిగిపోవడంతో కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరైన కార్యక్రమంలో రాష్ట్రమంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది.
నైట్ కర్ఫ్యూ విధిస్తున్న పలు రాష్ట్రాలు
విద్యార్ధులకు పెట్టే మధ్యాహ్న భోజనంలో మరోసారి నిర్లక్ష్యం జరిగింది. విద్యార్ధులకు పెట్టిన భోజనంలో బల్లి కనిపించింది. బల్లి ఉన్న భోజనం తిన్న 80 మంది విద్యార్థులు అస్వస్థత.
బాలికను వేర్వేరు ప్రాంతాలకు తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. రేప్ చేయడమే కాకుండా దాన్ని ఫోన్ లో వీడియో తీశారు. దాన్ని అడ్డుపెట్టుకుని బాలికను..
ఒమిక్రాన్ వేరియంట్ క్రమంగా విస్తరిస్తుంది. దేశంలో కొత్త వేరియంట్ కరోనా కేసుల సంఖ్య 400 దాటింది. ఈ నేపథ్యంలోనే ఆయా రాష్ట్రాలు ఒమిక్రాన్ కట్టడిపై దృష్టిపెట్టాయి.
ట్రాన్స్జెండర్లకు పోలీస్ ఉద్యోగాలు ఇవ్వటానికి ప్రభుత్వం నిర్ణయించింది. దీని కోసం కర్ణాటక పోలీసుల డిపార్ట్ మెంట్ నోటిఫికేషన్ జారీ చేసింది.
దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య క్రమేపి పెరుగుతోంది. సోమవారం ఉదయానికి మొత్తం 173 కేసులు నమోదయ్యాయి.
కర్ణాటక రాజధాని బెంగుళూరులో మెట్రో రైలు సేవలు ఉదయం 5 గంటలకే ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం మెట్రో రైళ్లు ఉదయం 6 గంటల నుంచి ప్రారంభమవుతున్నాయి. అయితే.. ఈరోజు నుంచి కొత్త సమయాలు అమ
బెంగళూరులోని ఛత్రపతి శివాజీ విగ్రహానికి కొంతమంది దుండగులు సిరా పూసారు.దీంతో కర్నాటక-మహారాష్ట్ర మధ్య సరిహద్దు ప్రాంతమైన బెలగావిలో టెన్షన్ మొదలైంది.దీంతో బెలగావిలో ఉద్రిక్తత.