Home » karnataka
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'పుష్ప: ది రైజ్'.
భారత అంతరిక్ష సంస్థ (ఇస్త్రో) గగన్ యాన్ ప్రాజెక్టు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం పనులు చురుగ్గా కొనసాగుతున్నాయి. వ్యోమగాములకు శిక్షణ కూడా ఇస్తున్నారు...
విశ్వ హిందూ పరిషద్(VHP)నాయకురాలు సాధ్వి సరస్వతి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. హిందువులందరూ తమ ఇళ్లను,గోవులను కాపాడేందుకు కత్తులు చేతబట్టాలని ఆమె కోరారు.
శీతాకాల సమావేశాలకు రెండు రోజుల ముందు బెళగావిలో చర్చి ఫాదర్ పై ఒక అపరిచిత వ్యక్తి హత్యాయత్నం చేయటం కలకలం రేపింది.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. భారత్ లోనూ కొత్త వేరియంట్ కలవర పెడుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి.
మాస్టారు అనే గౌరవం గానీ..భయం గానీ లేని విద్యార్ధులు దారుణంగా ప్రవర్తించారు.స్కూల్లో పాఠాలు చెప్పే మాస్టారిని చెత్త బక్కెట్ తో దారుణంగా కొట్టారు.
రోజంతా మేత మేస్తున్నా..మా ఆవులు పాలు ఇవ్వట్లేదు సార్ అంటూ ఓ రైతు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. రైతు ఫిర్యాదు విన్న పోలీసులు ఏం చేశారంటే..
తాజాగా పునీత్ నటించిన వైల్డ్లైఫ్ డ్యాక్యుమెంటరి టీజర్ను నిన్న రిలీజ్ చేశారు. దీంతో పునీత్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ డాక్యుమెంటరీకి 'గంధడ గుడి'......
కర్ణాటకలో కరోనా కేసులు పెరుగుతు కలవరం సృష్టిస్తున్నాయి. దీంతో ప్రభుత్వం అప్రమత్తమవుతోంది. ముఖ్యంగా ..క్రిస్మస్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ పై ఆంక్షలు విధించే దిశగా యోచిస్తోంది.
ఒమిక్రాన్ ఎఫెక్ట్.. కర్ణాటకలో కఠిన ఆంక్షలు