Home » karnataka
కర్ణాటకకు చెందిన ఒక ఎర్రచందనం స్మగ్లర్ పుష్ప మాదిరిగానే ఎన్నో చెక్ పోస్టులను దాటించి ఎర్రచందనం స్మగ్లింగ్ చేయటంలో దిట్ట. అలాంటి స్మగ్లర్ మహారాష్ట్ర పోలీసుల చేతికి చిక్కాడు.
కర్ణాటకలో జనవరి 31 నుంచి నైట్ కర్ఫ్యూను ఎత్తివేయనున్నట్టు ప్రకటించింది. బెంగళూరులో ఫిజికల్ క్లాసులు కూడా పునఃప్రారంభం కానున్నాయి.
రైతుకు ఘోర అవమానం జరిగింది. ఇది సహించలేని ఆ రైతన్న.. "రైతు తలుచుకుంటే ఏదైనా చేయగలడు" అని నిరూపించాడు.
కర్నాటకలో కొత్తగా 287 ఒమిక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఆ రాష్ట్రంలో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 766కి చేరింది.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరగుతోంది. నిన్న కొత్తగా 2,71, 202 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. మొన్నటితో పోలిస్తే 2,369 కేసులు నిన్న ఎక్కువగా నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ విడ
మంగళూరు, చిక్కమంగళూరు కాలేజీల్లో అమలైన విధానం తర్వాత ఉడుపి కాలేజీలో సైతం అదే నిర్ణయం తీసుకున్నారు. హిజాబ్ ధరించే ముస్లిం స్టూడెంట్లకు క్లాసుల్లోకి ఎంట్రీ లేదని చెప్పేశారు.
కాంగ్రెస్ పార్టీలోకరోనా కలకలం రేపింది. కార్ణాటకలో కాంగ్రెస్ చేపట్టి ‘మేకెదాటు’పాదయాత్ర ఎఫెక్ట్ కాంగ్రెస్ లో ప్రభావంచూపింది. మల్లిఖార్జున ఖర్గే, వీరప్ప మొయిలీకి పాజిటివ్.
దేశంలో కోవిడ్ కేసుల సంఖ్య పెరుగూతూ వస్తోంది. కొత్తగా నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య రెండు లక్షలకు చేరువలో ఉన్నాయి.
దేశంలో నిన్న కొత్తగా 1,79,723 కోవిడ్ కేసులు నమోదయ్యయి. కోవిడ్ తదితర కారణాలతో 146 మంది మరణించారు.
అతివేగానికి..నిర్లక్ష్యానికి మరో నాలుగు ప్రాణాలు బలి అయిపోయాయి. కర్ణాటక రాజధాని బెంగళూరులో సంభవించిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళలతో సహా నలుగురు ప్రాణాలు కోల్పోయారు