karnataka

    వారం క్రితం వ్యాక్సిన్ తీసుకున్న డాక్టర్లకు కరోనా…

    February 1, 2021 / 10:29 AM IST

    Karnataka five Doctors get Corona After Vaccination : ప్రపంచాన్ని కల్లోలం చేసిన కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేసింది కదాని తెగ సంబరపడియాం.కానీ ఏ వ్యాక్సిన్ ఎంత వరకూ సురక్షితమో తెలియని అయోమయంలో పడిపోతున్న పరిస్థితి నెలకొంది. వ్యాక్సిన్ వేయించుకున్నవారు మృతి చెందుతున్న

    తమిళనాడు ముత్తూట్ దొంగలు హైదరాబాద్ లో చిక్కారు

    January 23, 2021 / 02:50 PM IST

    seven members of  muthoot finance thieves held near hyderabad : తమిళనాడులోని హోసూరు లోని ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో నిన్న భారీ చోరీ జరిగింది. ముత్తూట్ సిబ్బందిని తాళ్లతో కట్టేసి దుండగులు సుమారు 25 కేజీల బంగారం, 96వేల రూపాయల నగదు దోచుకెళ్లారు. అయితే దుండగులు హోసూరు నుంచి హైదరాబాద్ మ�

    స్వామీజీ కిడ్నాప్, రూ.20 కోట్లు డిమాండ్ చేసిన కిడ్నాపర్లు

    January 23, 2021 / 11:36 AM IST

    Karnataka Swamiji kidnapped in a movie .. Twists beyond the movie : కర్ణాటకకు చెందిన అమ్మాజీ అనే స్వామిజీని భక్తులే కిడ్నాప్‌ చేసి డబ్బు డిమాండ్ చేసిన ఉదంతం వెలుగు చూసింది. సినీ ఫక్కీలో తనకు గుండె నొప్పి వస్తోందని చెప్పి స్వామీజీ తప్పించుకుని గండం గట్టెక్కారు. బార్లీ జిల్లాలోని కప�

    Fact Check : వ్యాక్సిన్ వేయించుకున్నట్లు యాక్టింగ్ ? వీడియోలు వైరల్

    January 22, 2021 / 11:56 AM IST

    Acting as if vaccines : కరోనా వ్యాక్సిన్ వేయించుకున్నట్లు నటించి కెమెరాలకు చిక్కిన ఇద్దరు ఉన్నతాధికారుల నిర్వాకం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి…ప్రజలను చైతన్యపరచాల్సింది పోయి…వ్యాక్సిన్ విషయంలో తు.త

    రైతుల ఆత్మహత్యలపై వ్యవసాయ మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు

    January 20, 2021 / 07:07 PM IST

    Karnataka Agri Minister రైతుల ఆత్మహత్యలపై కర్ణాటక వ్యవసాయ శాఖ మంత్రి బీసీ పాటిల్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మానసికంగా బలహీనంగా ఉన్న రైతులే ఆత్మహత్య చేసుకుంటారని.. అలాంటి ఆత్మహత్యలకు ప్రభుత్వం కారణం కాదని తెలిపారు. రైతులే కాదు పారిశ్రామికవేత్తలూ ఆత్మహ�

    ఏం మాట్లాడుతున్నారు..ఉద్దవ్ ఠాక్రేపై యడియూరప్ప ఫైర్

    January 18, 2021 / 04:01 PM IST

    Uddhav Thackeray speech మహారాష్ట్ర ముఖ్యముంత్రి ఉద్దవ్‌ ఠాక్రే కార్యాలయం ఆదివారం చేసిన ట్వీట్‌ ఇప్పుడు రెండు రాష్ట్రాల మధ్య హాట్‌ టాపిక్‌గా మారింది. కర్ణాటకలో మరాఠీ మాట్లాడే ప్రాంతాలను తమ రాష్ట్రంలో కలిపేందుకు తాము కట్టుబడి ఉన్నామని ఆదివారం మహారాష్ట్�

    ఆవును చంపితే జైలుకే.. కొత్త చట్టం.. నేటి నుంచే అమల్లోకి!

    January 18, 2021 / 11:08 AM IST

    Karnataka anti-cow slaughter law:నేటి నుంచి గోవధ నివారణ, సంరక్షణ చట్టం (2020) అమల్లోకి వచ్చింది. ఈ ఆర్డినెన్స్ అమలుతో కర్ణాటక రాష్ట్రంలో ఇకపై ఆవును చంపితే జైలుకు పోక తప్పదు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర గవర్నర్ వజుభాయ్ వాలా కర్ణాటకలో స్లా

    వరుడికి “తాళి” అందించిన డ్రోన్..వీడియో వైరల్

    January 17, 2021 / 02:35 PM IST

    DRONE DELIVERS MANGALSUTRA ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెళ్లి కార్యక్రమంలో వీడియో తీసేందుకు డ్రోన్లను వాడకం చాలా పాపులర్ అయిన విషయం తెలిసిందే. అయితే, కర్ణాటక రాష్ట్రంలో జరగిన ఓ క్రైస్తవ వివాహం డ్రోన్ వాడకంకి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో విపర�

    విషాదం నింపిన విహారయాత్ర, 10 మంది బాల్య స్నేహితురాళ్లతో సహా 13 మంది మృతి

    January 16, 2021 / 12:54 PM IST

    13 killed, 7 injured : అప్పటి దాక ఎంతో సంతోషంగా గడిపారు బాల్య స్నేహితులు. చిన్న వయస్సులో ఉన్నప్పుడు చేసిన అల్లరి, సరదా సన్నివేశాలను గుర్తు చేసుకుంటూ..ఆనందంగా ఉన్నారు. మినీ బస్సులో కేరింతలు, పాటలతో సరదగా గడిపారు. కానీ విధి వక్రీకరించింది. ఎదురుగా వచ్చిన ఓ ట�

    వీడిన మిస్టరీ : భర్తను హత్య చేసిన కేసులో భార్య, ప్రియుడు అరెస్ట్

    January 15, 2021 / 02:06 PM IST

    Woman, lover arrested ,held for murdering husband in Karnataka : కర్ణాటకలోని బన్నర్ ఘట్ లో ఆర్నెల్ల క్రితం జరిగిన హోటల్ యజమాని హత్య కేసులో అతని భార్య, హోటల్ లో పనిచేసే వ్యక్తి నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని సోమవారం అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం బన్నర్ ఘట�

10TV Telugu News