karnataka

    60 వేల నాణేలతో రాముడు, అయోధ్య రామ మందిరానికి మద్దతు

    February 26, 2021 / 04:07 PM IST

    Lord Ram : హిందువుల చిరకాల స్వప్నం అయోధ్య రామమందిర నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు అందుతున్నాయి. తన ఆరాధ్య దైవం రాముడి మందిర నిర్మాణంలో తామూ భాగస్వామ్యం కావాలని దేశవ్యాప్తంగా హిందువులు భావిస్తున్నారు. ఇందుకు పెద్ద ఎత్తున విరాళాలు అందిస్తున్నా

    రంగస్థల నాటకంలో షాకింగ్ ఘటన.. పాత్రలో లీనమైపోయి త్రిశూలంతో హత్యాయత్నం

    February 25, 2021 / 04:31 PM IST

    murder attempt in a play: కర్నాటకలో నిర్వహించిన ఓ నాటక సన్నివేశంలో ఊహించని ఘటన జరిగింది. అందరిని షాక్ కి గురి చేసింది. ఒళ్లంతా చెమట్లు పట్టించింది. నాటకంలో ఓ పాత్రధారికి ప్రాణం పోయినంత పనైంది. అసలేం జరిగిందంటే.. నాటకంలో భాగంగా చాముండేశ్వరి పాత్ర ధరించిన ఓ వ్

    భార్యా,కూతుర్ని కాపాడుకోటానికి చిరుతతో పోరాటం

    February 23, 2021 / 04:27 PM IST

    karnataka man killed the leopard : తెలుగు,తమిళ సినిమాల్లో హీరోయిన్లను రక్షించటానికి హీరోలు వీరోచితంగా సింహాలు పులులతో పోరాడి వాటిని హతమార్చిన సీన్లు ఎన్నో చూశాం. కానీ నిజ జీవితంలో భార్యా పిల్లలనుకాపాడుకోటానికి ఓకన్నడిగుడు చిరుతతో పోరాడి దాన్ని హతమార్చిన ఘటన

    పెళ్లిళ్లలో మాస్కులతో పాటు మార్షల్స్ ఉండాల్సిందే లేదంటే కఠిన చర్యలు : ప్రభుత్వం హెచ్చరిక

    February 23, 2021 / 04:06 PM IST

    karnataka gov to field marshals in marriages : దాదాపు ఖతం అయిపోయిందనుకుంటున్న కరోనా మహమ్మారి దేశంలో మరోసారి పంచా విసురుతోంది. మ‌హారాష్ట్ర స‌హా కొన్ని రాష్ట్రాల్లో రెండోసారి కరోనా విజృంభిస్తుండటంతో కేసులు సంఖ్య పెరుగుతోంది. దీంతో క‌ర్ణాట‌క ప్ర‌భుత్వం ఓ కీల‌క నిర్ణ‌య�

    కర్నాటకలోని క్వారీలో పేలుడు.. ఆరుగురు మృతి

    February 23, 2021 / 11:29 AM IST

    quarry blast in Karnataka : కర్నాటకలో ఓ క్వారీలో జరిగిన పేలుడులో ఆరుగురు చనిపోయారు. చిక్‌బల్లాపూర్‌లోని హిరెనగవల్లిలో ఈ పేలుడు సంభవించింది. క్వారీలో అక్రమంగా నిల్వ ఉంచిన జిలెటిన్ స్టిక్స్‌ పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు ఘటనపై కర్నాటక ముఖ్యమంత్ర�

    కర్ణాటకలో కరోనా విజృంభణ.. బెంగళూరు అపార్ట్‌మెంటుకు సీల్

    February 23, 2021 / 11:25 AM IST

    Bengaluru apartment sealed rising Covid cases : దేశంలో మహారాష్ట్ర, కేరళలో కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తోంది. రోజురోజుకీ కరోనా కేసులు తీవ్ర స్థాయిలో పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి రెండు రాష్ట్రాలు ముందస్తు చర్యలు చేపట్టినప్పటికీ కరోనా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపో

    భారతదేశంలో తొలి ఏసీ రైల్వే స్టేషన్..అచ్చు ఎయిర్ పోర్టులా ఉంది..!!

    February 21, 2021 / 12:16 PM IST

    Indias First AC Railway Terminal: ఇండియాలో రైల్వే స్టేషన్లు ఎలా ఉంటాయో తెలిసిందే. కొన్ని స్టేషన్లలో అయితే ఎటువంటి సౌకర్యాలు ఉండవు. కానీ కర్ణాటకలోని బెంగళూరులో అచ్చంగా ఎయిర్ పోర్టులాంటి రైల్వేస్టేషన్ ను నిర్మించింది రైల్వే శాఖ. ఇది భారతదేశంలో తొలి ఏసీ రైల్వే స్

    వాట్సప్ వీడియో కాల్….. లైవ్ లో బట్టలిప్పేసి…..

    February 19, 2021 / 06:30 PM IST

    Bengaluru Man To Strip For Girlfriend In WhatsApp video call Lost Rs 20k : పెళ్లి సంబంధం కోసం మ్యాట్రిమోనియల్ వెబ్ సైట్ లో  పేరు రిజిష్టర్ చేసుకుంటే,  పెళ్లి  పేరుతో పరిచయం అయ్యి బ్లాక్ మెయిల్ చేయటానికి ప్రయత్నించిన యువతి ఉదంతం వెలుగు చూసింది. కర్ణాటకలోని బెంగుళూరు, హులిమావులో నివసించే

    14 నెలల చిన్నారికి భయంకర జబ్బు..లాటరీ తగలటంతో నిలిచిన పసిప్రాణాలు

    February 18, 2021 / 11:20 AM IST

    lottery saves Bhatkal 14months baby life : 14 నెలల పసిబిడ్డకు భయంకరమైన జబ్బు వచ్చిపడింది. చిట్టిపాదాలతో బుడిబుడి అడుగులు వేస్తూ ఇల్లంతా సందడి చేయాల్సిన పాప ముక్కులో పైపు పెట్టుకుని క్షణమొక యుగంలో బతకాల్సి వస్తోంది. కన్నబిడ్డను అలా చూస్తున్న తల్లిదండ్రులు పడే బాధ అం�

    వీధి కుక్కపై లైంగిక దాడి చేసిన యువకుడు

    February 17, 2021 / 04:05 PM IST

    Young man raped street dog in Mysuru, caught camera : మైసూర్ లో దారుణ ఘటన జరిగింది. ఎక్కడైనా పురుషులు స్త్రీలపై లైంగిక దాడులు అత్యాచారాలు చేసిన ఘటనలు చూశాం,కానీ మైసూర్ లోని ఓయవకుడు వీధి కుక్కపై లైంగిక దాడి చేశాడు. దాన్ని మరికొంత మంది యువకుడు ఫోన్ లో వీడియో తీసి సోషల్ మీడియాల�

10TV Telugu News