Home » #KarnatakaElectionsResult
కర్ణాటకలో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో కూలిపోతుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నమలై సంచలన వ్యాఖ్యలు చేశారు.
సోనియా గాంధీ వీడియో రూపంలో మాట్లాడుతూ పలు వ్యాఖ్యలు చేశారు.
ఆర్బీఐ రూ.2 వేల నోట్లను ఉపసంహరించుకుంటున్న విషయాన్ని, సిద్ధరామయ్య హామీలు అమలు చేస్తామని చెప్పిన విషయానికి లింకు పెడుతూ అన్నమలై సెటైర్లు వేశారు.
2019 లోక్ సభ ఎన్నికల ముందు 2018లో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. ఇప్పుడు కూడా అదే రీతిలో 2024 లోక్ సభ ఎన్నికల ముందు 2023లో కర్ణాటక ఎన్నికలు జరిగాయి. ఈ నేపథ్యంలో....
కర్ణాటక కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారానికి దేశంలోని పలు పార్టీల నేతలను ఆహ్వానిస్తామని ఇప్పటికే కేసీ వేణుగోపాల్ చెప్పారు.
విజయవంతమైన కాంగ్రెస్ కర్ణాటక మిషన్..
డీకే శివకుమార్ కే సీఎం పదవి దక్కుతుందని తాను అనుకున్నానని, కానీ అది జగలేదని అన్నారు.
కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య పేరును ప్రకటించే అవకాశం ఉన్నట్లు మొదటి నుంచి ప్రచారం జరిగింది. చివరికి అదే జరిగింది.
సిద్ధరామయ్య, శివకుమార్లలో కర్ణాటక సీఎం పీఠం ఎవరిని వరిస్తుందోనన్న అంశంపై కన్నడ రాష్ట్రంలోనేకాక దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
కర్ణాటకకు కాబోయే ముఖ్యమంత్రి ఎవరనే విషయమై కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ శనివారం పలు దఫాలుగా చర్చలు జరిపారు. అయితే ..