Home » Karthigai Deepam
ఇప్పటివరకు ఏం జరిగింది? ఎన్నికల ముందు ఈ వివాదం మళ్లీ ఎలా రగిలింది?
కొండపై దీపం వెలిగించవచ్చని మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాలు చేస్తూ తమిళనాడు ప్రభుత్వం ఇవాళ స్పెషల్ లీవ్ పిటిషన్ (SLP) ద్వారా సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
Karthigai Deepam : చెన్నై నుంచి తిరువణ్ణామలైకి 1,982 ప్రత్యేక బస్సులు నడపనుండగా, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అదనంగా 8,127 బస్సులు నడపనున్నట్టు రాష్ట్ర రవాణా శాఖ పేర్కొంది.