Home » Kartika Masam Vana Bhojanalu
కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం అంకంపాలెం గ్రామంలో కార్తీక వన భోజనాలు చేస్తున్న వారిపై తేనెటీగలు దాడి చేశాయి. కార్తీక మాసం సందర్భంగా గ్రామానికి చెందిన కొన్ని కుటుంబాలు కార్తీక వన భోజనం ఏర్పాటు చేసుకున్నారు.