-
Home » Kashmiri Pandit
Kashmiri Pandit
Kashmiri Pandit: జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల కాల్పులు.. ఒకరు మృతి
జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదులు పౌరులను లక్ష్యంగా చేసుకొని కాల్పులు జరిపారు. ఈ కాల్పుల ఘటనలో ఓ కశ్మీరీ పండిట్ మరణించాడు.
Jammu and Kashmir: జమ్మూలో కాశ్మీర్ పండిట్ హత్య.. తుపాకులతో కాల్చిన తీవ్రవాదులు
సంజయ్ ఆదివారం ఉదయం దగ్గర్లోని మార్కెట్కు వెళ్తుండగా, కొందరు తీవ్రవాదులు అతడిపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో సంజయ్ తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని స్థానికులు దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. అయితే, ఆస్పత్రికి తీసుకెళ్లేటప్పటికే అతడు ప్రా�
Kashmiri Pandit: తీవ్రవాదుల దుశ్చర్య.. కాశ్మీరీ పండిట్ కాల్చివేత.. తీవ్రవాదుల కోసం పోలీసుల గాలింపు
కాశ్మీర్ పండిట్లపై దాడులు కొనసాగుతున్నాయి. తాజాగా శనివారం ఉదయం జమ్ము-కాశ్మీర్, షోపియన్ జిల్లాలో ఒక కాశ్మీరీ పండిట్ను తీవ్రవాదులు కాల్చి చంపారు. తీవ్రవాదుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
Kashmiri Pandit: తీవ్రవాదుల దుశ్చర్య.. కాశ్మీరీ పండిట్ను కాల్చి చంపిన ఉగ్రవాదులు
జమ్ము-కాశ్మీర్లో తీవ్రవాదులు దురాగతానికి పాల్పడ్డారు. ఒక కాశ్మీరీ పండిట్ను కాల్చి చంపారు. ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తీవ్రవాదుల కోసం గాలిస్తున్నారు.
Kashmiri Pandit teachers: కేంద్రం కీలక నిర్ణయం.. అక్కడ పనిచేసే 177 మంది టీచర్ల బదిలీ..
కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత కొద్దిరోజులుగా తమను ఇక్కడి నుండి బదిలీ చేయాలంటూ కాశ్మీర్ పండింట్ ఉపాధ్యాయులు చేస్తున్న డిమాండ్లకు కేంద్ర అంగీకారం తెలిపింది. దీంతో శ్రీనగర్ లో విధులు నిర్వహిస్తున్న 117మంది పండిట్ టీచర్లను
Kashmiri Pandits: కశ్మీరీ పండిట్లను సురక్షిత ప్రాంతాలకు తరలింపు!
జమ్మూకశ్మీర్లో హిందువులే లక్ష్యంగా జరుగుతోన్న ఉగ్రదాడులకు పాకిస్థానే కారణమని కేంద్ర ప్రభుత్వం మరోసారి పేర్కొంది. తమపై జరుగుతోన్న దాడులను అరికట్టాలని, తమకు భద్రత కల్పించాలని కశ్మీరీ పండిట్లు పెద్ద ఎత్తున డిమాండ్ చ�
Kashmiri Pandit: తీవ్రవాదుల దాడిలో కశ్మీర్ పండిట్ మృతి
జమ్మూ-కాశ్మీర్లోని బుద్గాం జిల్లాలో టెర్రరిస్టులు జరిపిన దాడిలో కశ్మీర్ పండిట్ ఒకరు మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. మృతుడిని రాహుల్ భట్గా గుర్తించారు.
Jammu Kashmir: కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
కశ్మీర్లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు
Civilian Killings : భద్రతా దళాల అదుపులో 700మంది ఉగ్రవాద సానుభూతిపరులు
జమ్మూ కశ్మీర్లో గడిచిన ఆరు రోజుల్లో అక్కడి ప్రజలపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఉగ్రవాదుల కాల్పుల్లో ఏడుగురు పౌరులు మృతిచెందారు.
Kashmiri Pandit : శ్రీనగర్ లో కశ్మీరీ పండిట్ ని కాల్చిచంపిన టెర్రరిస్టులు
జమ్మూకశ్మీర్ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయారు. మంగళవారం శ్రీనగర్ లో కశ్మీరీ పండిట్ మఖన్ లాల్ బింద్రోను ఉగ్రవాదులు కాల్చి చంపారు.