Home » Kashmiri Pandits
జమ్మూ కశ్మీర్ ప్రాంతంలోని కశ్మీరీ పండిట్లను రాజకీయాల కోసం వాడుకోవడం తప్పితే వారిని పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వంపై మండిపడ్డారు ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ. మంగళవారం ఆమె శ్రీనగర్లో నిర్వహించిన ఓ కార్య�
కాశ్మీరీ పండిట్ల ఊచకోతపై సిట్ విచారణను కోరుటూ 'రూట్స్ ఇన్ కాశ్మీర్' క్యూరేటివ్ పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణ చేపట్టనుంది. రివ్యూ పిటిషన్ను 27ఏళ్లు ఆలస్యంగా దాఖలు చేశారనే కారణంతో 2017లో కొట్టివేసింది. మానవత్వానికి వ్యతిరేకంగా జరిగే నే�
జమ్మూ కశ్మీర్ లో ఉగ్రవాదులు మరోసారి కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా దాడికి తెగబడ్డారు. ఆపిల్ తోటలోకి చొరబడి అక్కడ పనిచేస్తున్న వారిలో ఇద్దరు కశ్మీరీ పండిట్ సోదరులను వేరుచేసి వారిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్ప�
శతాబ్దాల తరబడి సౌభ్రాతృత్వాన్ని కాపాడే సంప్రదాయాన్ని కొనసాగించారు కశ్మీరీ పండిట్లు. సౌదీ అరేబియా నుంచి హజ్ యాత్రకు వెళ్లి తిరిగొచ్చిన తీర్థ యాత్రికులకు డజన్ల కొద్దీ కశ్మీరీ పండిట్లు శ్రీనగర్ విమానాశ్రయంలో స్వాగతం పలికారు.
‘జన్ ఆక్రోష్‘ పేరిట నిర్వహించిన ఈ ర్యాలీలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్తోపాటు ఢిల్లీ ఆప్ సీనియర్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేజ్రీవాల్ బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘కాశ్మీరీ పండిట్లకు రక్షణ కల్పించడంలో బీజేపీ విఫలమైం
కశ్మీరీ పండిట్లకు మహారాష్ట్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని, వారికి సహాయం చేయడానికి అన్నివిధాలా కృషి చేస్తామని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే హామీ ఇచ్చారు.
కాశ్మీర్ డివిజన్లో పోస్ట్ చేయబడిన PM ప్యాకేజీ ఉద్యోగులందరిని మరియు మైనారిటీ కమ్యూనిటీలకు చెందిన ఇతరులను వచ్చే సోమవారం (జూన్ 6) నాటికి సురక్షితమైన ప్రాంతాలకు తరలిస్తాం" అని అన్నారు
తమపై జరుగుతున్న హత్యలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న కాశ్మీరీ పండిట్లను వాళ్ల కాలనీల్లోనే బంధించడం న్యాయమా అని ప్రశ్నించారు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్. జమ్ము-కాశ్మీర్ లోయలో ఇటీవల కాశ్మీరీ పండిట్లపై తీవ్రవాదులు వరుసగా కాల్పులు �
కొన్ని చిత్రాలు ఎలాంటి భారీ క్యాస్టింగ్ లేకపోయినా, ఎలాంటి భారీ బడ్జెట్తో తెరకెక్కకపోయినా, అందులోని కంటెంట్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. అలాంటి సినిమాలకు.....