Home » Katchatheevu Island
లోక్సభ ఎన్నికలకు ముందు తమిళనాడులో కచ్చతీవు ద్వీపం పొలిటికల్ హాట్ టాపిక్ అయింది.
ఆర్టీఐ సమాచారం ప్రకారం ఓ న్యూస్ పేపర్లో వచ్చిన వార్తతో కచ్చతీవు హాట్ టాపిక్ అయింది. ఆ తర్వాత ప్రధాని మోదీ ట్వీట్ చేయడంతో రాజకీయ రచ్చ స్టార్ట్ అయింది.