Home » Kavitha petition
అక్టోబర్ 18న పీఎంఎల్ఏ కేసులకు సంబంధించి ప్రత్యేక ధర్మాసనం విచారణ ఉందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ పేర్కొన్నారు. ఆ తరువాతే మహిళ ఈడీ కార్యాలయ విచారణ పిటిషన్ పై విచారణ చేపడుతామని ధర్మాసనం చెప్పింది.