Home » KCR Corona
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 239 కరోనా యాక్టివ్ కేసులుండగా..మొత్తం ఇద్దరు చనిపోయారు. మొత్తం 4 వేల 778 యాక్టివ్ కేసులున్నాయి.
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 869 కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒక్క రోజులో 8 మంది చనిపోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 13 వేల 052 యాక్టివ్ కేసులుండగా..3 వేల 669 మంది మృతి చెందారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 101 కరోనా కేసులు బయటపడ్డాయి.
Telangana CM KCR : కరోనా థర్డ్ వేవ్ వస్తే ఎదుర్కొంటామని, ఈ వైరస్ పై ఎలాంటి భయబ్రాంతులకు గురి కావొద్దని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. థర్డ్ వేవ్, ఫంగస్ లపై తప్పుడు ప్రచారం చేయవద్దని సూచించారు. తనకు కరోనా వచ్చినా పారాసిటమాల్ మాత్రమే వేసుకున్నట్ల�
సీఎం కేసీఆర్.. ఎల్లుండి కరీంనగర్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో కరీంనగర్ సివిల్ ఆస్పత్రిని సందర్శిస్తారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోవిడ్ బాధితులతో మాట్లాడి వారికి అందుతున్న వైద్య సేవలపై ఆరా తీయనున్నారు. తర్వాత స్థానిక వైద్యాధికార�
తెలంగాణలో కరోనా మహమ్మారి ఉధృతి క్రమంగా తగ్గుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో కొత్తగా 3,816 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో 27 మంది చనిపోయారు.
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తొలుత పదులు, తర్వాత వందలు…అనంతరం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో కేసులు రికార్డు కావడం..అందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులున్నాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర భయా�
తెలంగాణను కరోనా భయం వీడడం లేదు. లాక్ డౌన్ ప్రకటించినా..కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజు రోజుకు పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. 2020, మార్చి 26వ తేదీ గురువారం మరో నలుగురికి కరోనా వైరస్ సోకింది. విదేశాల నుంచి వచ్చిన వారిలో కాకుండా..దేశంలోని ఇతర �