Home » KCR Delhi Tour
జాతీయ పార్టీపై పూర్తి స్తాయిలో ఫోకస్ చేయనున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. దీపావళి తర్వాత కేసీఆర్ మరోసారి ఢిల్లీ వెళ్లనున్నట్లు టీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి.
తెలంగాణ సీఎం కేసీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. మూడు రోజుల పాటు ఆయన పర్యటన కొనసాగనుంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి శుభాకాంక్షలు చెబుతారు. రాష్ట్రపతిని పలు అంశాలపై వినతిపత్రం అందజేస్తారు. కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్ర స
మళ్లీ ఢిల్లీకి.. కేసీఆర్..!
తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పొలిటికల్ వార్ సాగుతోంది. ఇరు పార్టీల నేతలు మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. అటు కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉండగా, తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణపై వివక్ష చూపుతు�
దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిరసన దీక్ష చేపట్టనున్నారు. వరి కొనుగోళ్లపై కేంద్రం వైఖరికి నిరసనగా ఈ దీక్ష చేపడుతున్నారు. నిరసన దీక్ష కోసం...
విమానాశ్రయం నుంచి తెలంగాణ భవన్కు వచ్చేవారి కోసం పది బస్సులు, 35 కార్లు సమకూర్చారు. ఆదివారం సాయంత్రానికి సభా వేదిక నిర్మాణం పూర్తి చేయనున్నారు...
ధాన్యం కొనుగోలుపై నేడు ఢిల్లీకి కేసీఆర్
ఢిల్లీ పర్యటనలో బీజేపీకి వ్యతిరేకంగా ఉండే పార్టీల నేతలను సీఎం కేసీఆర్ కలిసే అవకాశం ఉంది. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో ఆయన భేటీ కానున్నారని సమాచారం...
త్వరలోనే తాను..ఇతర మంత్రులు, అధికారులతో త్వరలోనే ఢిల్లీకి వెళుతున్నట్లు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో అక్కడే తేల్చుకుంటామన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ఉంది రాష్ట్ర ప్రభుత్వం. వారం నుంచి పది రోజుల పాటు నిర్వహించాలని భావిస్తోందని తెలుస్తోంది.