Home » KCR election campaign
అభ్యర్థులకు మద్దతుగా రాష్ట్రమంతా ప్రచారం చేసి బీఆర్ఎస్ కార్యకర్తల్లో కొత్త జోష్ నింపబోతున్నారు కేసీఆర్.
రాహుల్కు ప్రశ్నలు సంధించిన కేటీఆర్
బాన్సువాడ పబ్లిక్ మీటింగ్ లో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కొత్త ప్రభాకర్ రెడ్డి దాడి ఘటనపై స్పందిస్తూ కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించడమే అంటూ స్పష్టం చేసింది.
మాయ మాటలు నమ్మి మోసపోవద్దని ప్రజలను హెచ్చరించారు కేసీఆర్. పొరపాటున ఆ పార్టీలకు ఓట్లు వేస్తే ఉన్న పథకాలన్నీ అటకెక్కుతాయని వార్నింగ్ ఇచ్చారు. CM KCR
ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు. ఇది కేటీఆర్ నియోజకవర్గం కావడంతో పార్టీ శ్రేణులు బహిరంగ సభను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.