Home » KCR Farm House Erravalli
ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రంలో వేద మంత్రోచ్ఛారణల మధ్య రాజశ్యామల యాగం కొనసాగుతోంది. ఉదయాన్నే యాగశాలకు చేరుకున్న కేసీఆర్ దంపతులు పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్రలతో కలిసి యాగశాల చుట్టూ ప్రదక్షిణ చేశారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సడెన్ గా అందుబాటులో ఉన్న మంత్రులతో భేటీ కావడం ఉత్కంఠను రేపుతోంది. ఫామ్ హౌస్ కు రావాలని పలువురు మంత్రులకు ఫోన్ కాల్ రావడంతో...