Home » KCR Press meet
ధాన్యం కొనుగోలుపై తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేశారు. ఇకపై రాష్ట్ర ప్రభుత్వమే రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేస్తుందని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ధాన్యం కొనలేదంటే.. ఇండియా గేట్ వద్ద పారబోస్తాం..
బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్పై సీఎం కేసీఆర్ మండిపడ్డారు. సోమవారం ప్రగతిభవన్లో మీడియాతో మాట్లాడిన కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
లాక్ డౌన్ మరికొన్ని రోజులు పొడిగించాలనే అనే దానిపై తెలంగాణ ప్రభుత్వం ఆలోచిస్తోంది. మరో వారం రోజులు పొడిగిస్తే..కరోనాను పూర్తిగా కంట్రోల్ చేయవచ్చని భావిస్తోందని సమాచారం.
BJP first, Congress lists: GHMC ELECTION 2020 కు అన్ని పార్టీలు రెడీ అయిపోతున్నాయి. అభ్యర్థుల జాబితా విడుదల చేసే పనిలో బిజీ బిజీగా గడుపుతున్నాయి. 105 మంది అభ్యర్థుల జాబితాను టీఆర్ఎస్ విడుదల చేసిన కాసేపటికే..బీజేపీ తన తొలి అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. అలాగే కాంగ్రెస్ క
తెలంగాణలో కరోనా ఉగ్రరూపం దాలుస్తోంది. తొలుత పదులు, తర్వాత వందలు…అనంతరం వేల సంఖ్యలో పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. వేల సంఖ్యలో కేసులు రికార్డు కావడం..అందులో ప్రధానంగా జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా కేసులున్నాయి. దీంతో నగర ప్రజలు తీవ్ర భయా�
చారిత్రక ఉస్మానియా జనరల్ ఆస్పత్రిని మళ్లీ మురుగునీరు ముంచెత్తింది. బుధవారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షానికి పాత భవనంలోని సూపరింటెండెంట్ చాంబర్ సహా… కారిడార్, మేల్ వార్డులు ఉస్మాన్సాగర్ను తలపించాయి. ఆస్పత్రిలోకి వరద నీరు ముంచెత్త
గ్రేటర్ హైదరాబాద్లో కరోనా కోరలు చాస్తోంది. రోజూ వందల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయి. రోజురోజుకు కేసులు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా వైరస్ అదుపులోకి రావడం లేదు. దీంతో కరోనా కట్టడిపై ప్రభుత్వం సీరి
తెలంగాణలో కరోనా వైరస్ బాధితులు పెరిగిపోతూనే ఉన్నారు. టెస్టులను మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా అనుమానితులకు కేవలం 15 నిమిషాల్లోనే వైరస్ ఉందా ? లేదా ? అనేది తెలుసుకొనేందుకు ఉపయోగించే…ర్యాపిడ్ యాంటీజెన్ డిటె
తెలంగాణను కరోనా రాకాసి వీడడం లేదు. పాజిటివ్ కేసులు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. దీంతో నగర వాసులు తీవ్ర భయాందోనళలకు గురవుతున్నారు. ప్రధానంగా GHMC పరిధిలో ప్రజలు వైరస్ బారిన అధికంగా పడుతుండడంతో ఇళ్లను ఖాళీ చేసి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నా�