KCR Review Covid

    Telangana COVID 19 : 24 గంటల్లో 1280 కరోనా కేసులు..15 మంది మృతి

    June 13, 2021 / 08:28 PM IST

    తెలంగాణలో కరోనా వైరస్ కేసులు రికార్డవుతున్నాయి. గత 24 గంటల్లో 1280 కేసులు నమోదయ్యాయని, 15మంది మృతి చెందారని ప్రభుత్వం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ లో వెల్లడించింది. తెలంగాణలో ప్రస్తుతం 21 వేల 137 యాక్టివ్ కేసులుండగా..మొత్తం 3 వేల 483 మంది చనిపోయారు.

10TV Telugu News