Home » kcr rythu bandhu
ఖరీఫ్ సీజన్ కు సంబంధించి తొమ్మిదో విడత రైతు బంధు నగదు పంపిణీకి అంతా సిద్ధమైంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో నేటి మధ్యాహ్నం నుంచి రైతుల ఖాతాల్లో రైతుబంధు నిధులు జమకానున్నాయి. ఈ సీజన్కు రైతుబంధుకు అర్హులైన రైతుల సంఖ్య 68.94 లక్షలుగా ప్రభుత్వం లెక్కత�
తెలంగాణలో నేటి నుంచి రైతు బంధు పంపిణీకి ఏర్పాట్లు చేసింది ప్రభుత్వం. ఈ సీజన్లో 63 లక్షల 25 వేల 695 మంది భూ యజమానులను అర్హులుగా గుర్తించింది. మొత్తం 7 వేల 508 కోట్లు రైతుల అకౌంట్లలో జమ చేయనుంది.
హైదరాబాద్ : కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన కిసాన్ సమ్మాన్ పథకం రైతులకు నిజంగా మేలు చేకూర్చుతుందా? నరేంద్ర మోడీ సర్కార్ ప్రకటించిన సాయం...