Home » KCR Warns Telangana Farmers
ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు దిగుతుంది అధికార టీఆర్ఎస్. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వేలాది మందిగా నిరసన తెలపనున్నారు.