KCR Warns Telangana Farmers

    TRS : వరి వార్.. నేడే టీఆర్ఎస్ నిరసనలు

    November 12, 2021 / 07:00 AM IST

    ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ధర్నాలకు దిగుతుంది అధికార టీఆర్ఎస్. ఉదయం 10గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట  వరకు వేలాది మందిగా నిరసన తెలపనున్నారు.

10TV Telugu News