Home » KCR
తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానాంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక.. మూడు నెలల గ్యాప్లోనే మూడు సార్లు కేసీఆర్తో భేటీ అయ్యారు. అనేక అంశాలపై
ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం – 2014 లోని పరిష్కారం కాని అంశాలు, జలవనరుల స�
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అవుతున్నారు. జనవరి 13న ఇద్దరు సీఎంలు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలపై జగన్, కేసీఆర్ చర్చించే
బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ఫైర్ అయ్యారు. నీకు ధైర్యముంటే.. సెక్యులరిజం గురించి భారత్ లో కాదు.. పాకిస్తాన్ లో మాట్లాడు అని
తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణకు సీఎం కేసీఆరా? ఒవైసీనా? అని ప్రశ్నించారు. పౌరసత్వ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాజకీయాల్లో హీట్ పెంచాయి. మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ సత్తా చాటాలని చూస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేరికలకు బీజేపీ తెరలేపింది. సీనియర్లు, బలమైన నాయకులపై కన�
తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని అన్నారు మానుకోట ఎంపీ మాలోతు కవిత. కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా పార్టీని కేటీఆర్ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా �
కొత్త సంవత్సరం ప్రారంభం సందర్భంగా సీఎం కేసీఆర్ కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలన్న సంకల్పంతో ఈచ్ వన్-టీచ్ వన్ నినాదమిచ్చారు. వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తెలంగ�
తెలంగాణకు కొత్త సీఎస్ ఎవరు? ఇప్పుడిదే విషయం తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఇప్పుడున్న సీఎస్ ఎస్కే జోషీ పదవీ కాలం నేటితో(31-12-2019) ముగుస్తోంది. దీంతో… ఆయన ప్లేస్లో ఎవరిని నియమించాలన్న విషయంపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సీనియర్ ఐఏఎ�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరువు జిల్లాగా ఉన్న కరీంనగర్ జిల్లాను పాలుగారే జిల్లాగా చేయాలన్న నాకల నిజమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జీవనది గోదావరిపారే కరీంనగర్ జిల్లాలో గతపాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు వలసలు వెళ్లారని…సిరిసిల్ల నే�