KCR

    ఏం చర్చించనున్నారు : కేసీఆర్, జగన్ ఏకాంత భేటీ

    January 13, 2020 / 12:33 AM IST

    తెలుగు రాష్ట్రాల సీఎంలు సమావేశం కాబోతున్నారు. విభజన అంశాలతో పాటు రెండు రాష్ట్రాలకు సంబంధించిన ప్రధానాంశాలు చర్చకు వచ్చే అవకాశముంది. ఏపీ సీఎంగా జగన్ బాధ్యతలు చేపట్టాక.. మూడు నెలల గ్యాప్‌లోనే మూడు సార్లు కేసీఆర్‌తో భేటీ అయ్యారు. అనేక అంశాలపై

    రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ 

    January 12, 2020 / 03:40 PM IST

    ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ లు సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ లోని ప్రగతి భవన్ లో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో  తాజా రాజకీయ అంశాలతో పాటు ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం – 2014 లోని పరిష్కారం కాని అంశాలు, జలవనరుల స�

    మరోసారి కేసీఆర్, జగన్ భేటీ : 3 రాజధానులపై చర్చ..?

    January 8, 2020 / 02:28 AM IST

    తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు మరోసారి భేటీ అవుతున్నారు. జనవరి 13న ఇద్దరు సీఎంలు సమావేశం కానున్నారు. తాజా రాజకీయాలపై జగన్‌, కేసీఆర్‌ చర్చించే

    నీకు దమ్ముంటే సెక్యుల‌రిజం గురించి పాకిస్తాన్ లో మాట్లాడు : ఒవైసీకి సవాల్

    January 3, 2020 / 12:50 PM IST

    బీజేపీ జాతీయ కార్యదర్శి సునీల్ దేవ్ ధర్.. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీపై ఫైర్ అయ్యారు. నీకు ధైర్యముంటే.. సెక్యులరిజం గురించి భారత్ లో కాదు.. పాకిస్తాన్ లో మాట్లాడు అని

    తెలంగాణకు CM.. కేసీఆరా? ఒవైసీనా?

    January 3, 2020 / 10:17 AM IST

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్.. సీఎం కేసీఆర్ పై ఫైర్ అయ్యారు. తెలంగాణకు సీఎం కేసీఆరా? ఒవైసీనా? అని ప్రశ్నించారు. పౌరసత్వ చట్టాన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నారని

    BJP బలపడుతుందా : జనవరి 7న బీజేపీలోకి మోత్కుపల్లి నర్సింహులు

    January 2, 2020 / 04:03 PM IST

    తెలంగాణలో మున్సిపల్ ఎన్నికలు రాజకీయాల్లో హీట్ పెంచాయి. మున్సిపల్ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. తమ సత్తా చాటాలని చూస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో చేరికలకు బీజేపీ తెరలేపింది. సీనియర్లు, బలమైన నాయకులపై కన�

    తెలంగాణకి కేసీఆర్‌ తర్వాత కేటీఆరే సీఎం: ఎంపీ కవిత

    January 2, 2020 / 01:50 AM IST

    తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ తర్వాత కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అని అన్నారు మానుకోట ఎంపీ మాలోతు కవిత. కేసీఆర్‌ నాయకత్వంలో టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా పార్టీని కేటీఆర్‌ ముందుకు తీసుకెళ్తున్నారని అన్నారు. ఐటీ, పురపాలక శాఖ మంత్రిగా �

    కేసీఆర్ కొత్త టార్గెట్ : అక్షర తెలంగాణ

    January 1, 2020 / 02:06 AM IST

    కొత్త సంవత్సరం ప్రారంభం  సందర్భంగా సీఎం కేసీఆర్ కొత్త లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి పథంలో నడిపించాలన్న సంకల్పంతో ఈచ్‌ వన్‌-టీచ్‌ వన్‌ నినాదమిచ్చారు. వంద శాతం అక్షరాస్యత సాధించిన రాష్ట్రంగా తెలంగ�

    తెలంగాణ కొత్త సీఎస్ ఎవరు ?

    December 31, 2019 / 02:41 AM IST

    తెలంగాణకు కొత్త సీఎస్‌ ఎవరు? ఇప్పుడిదే విషయం తెలంగాణలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడున్న సీఎస్ ఎస్‌కే జోషీ పదవీ కాలం నేటితో(31-12-2019) ముగుస్తోంది. దీంతో… ఆయన ప్లేస్‌లో ఎవరిని నియమించాలన్న విషయంపై సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. సీనియర్ ఐఏఎ�

    నా కల నిజమైంది : కరువు జిల్లా పాలుగారే జిల్లాగా మారింది

    December 30, 2019 / 12:14 PM IST

    తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే కరువు జిల్లాగా ఉన్న కరీంనగర్ జిల్లాను పాలుగారే జిల్లాగా చేయాలన్న నాకల నిజమైందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జీవనది గోదావరిపారే కరీంనగర్ జిల్లాలో గతపాలకుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు వలసలు వెళ్లారని…సిరిసిల్ల నే�

10TV Telugu News