Home » KCR
NRC, NPR, CAAలపై బీజేపీ, ప్రతిపక్ష నేతల మధ్య మాట యుద్ధం కొనసాగుతోంది. విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. ఎన్ఆర్సీ రాజ్యంగ విరుద్ధం అని ఎంఐఎం ఎంపీ
గులాబి పార్టీ తొలి విడత ప్రభుత్వంలో చక్రం తిప్పిన పలువురు నేతలు ఇప్పుడు ఏం చేస్తున్నారనే చర్చ జనాల్లో మొదలైంది. కొంతమంది నేతలు తమ రాజకీయ ప్రాభవాన్ని కోల్పోవడం, మరికొంత మంది నేతలు రాజకీయంగా చురుగ్గా లేకపోవడంతో పార్టీలో ఎక్కడా వారి హడావుడి �
తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తర్వాత కాబోయే సీఎం ఎవరో చెప్పారు. కేసీఆర్ తర్వాత ఆయన తనయుడు కేటీఆర్ సీఎం అవుతారని.. ఇలా ప్రజలు
ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును 58 ఏళ్ల నుంచి 60 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వలు జారీ చేసింది. ఇటీవల ప్రగతి భవన్ లో ఆర్టీసీ కార్మికులతో జరిగిన సమావేశంలో ఆర్టీసీ ఉద్యోగులకు సీఎం కేసీఆర్ పలు హామీలు ఇచ్చిన విషయం తెలిసిందే. ఉద్యోగ�
తెలంగాణ ఉద్యమ సమయం నుంచి గులాబీ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించిన యువకులుగా గుర్తింపు పొందారు వారిద్దరూ. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత వారికి పార్టీలో ప్రాధాన్యం దక్కింది. ఇద్దరు నేతలు ఎమ్మెల్యేలుగా ఎన్నికల్లో విజయం సాధించి పార్టీలో ముఖ్య న
క్రైస్తవులకు ఏపీ సీఎం జగన్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విజయవాడలోని ఏ1 కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో సీఎం జగన్ పాల్గొన్నారు. కొవ్వొత్తుల ప్రదర్శనకు జగన్ సారథ్యం వహించి క్రి
తెలంగాణ రాష్ట్ర సమితి ప్రభుత్వం.. రెండో విడత అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో నేతలకు నామినేటెడ్ పదవుల తాయిళాలు అందుతాయన్న ప్రచారం ఊపందుకుంది. ఈ విడత ముఖ్యమంత్రి కేసీఆర్ అతి కొద్దిమంది నేతలకే పదవులు కట్టబెట్టారు. మరి కొంతమంది నేత�
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై హైదరాబాద్ మంగళహాట్ పోలీసులు రౌడీషీట్ తెరిచారు. ఈ మేరకు పోలీసులు తయారు చేసిన రౌడీ షీటర్స్ జాబితాను మంగళవారం (డిసెంబర్ 17న) విడుదల చేశారు. రౌడీ షీట్ లిస్టులో తనపేరు ఉండటంపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్రంగ�
ఎన్కౌంటర్లో పాల్గొన్న పోలీసులపై కేసు పెట్టారా అని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సుప్రీంకోర్టులో విచారణ నేపథ్యంలో మృతదేహాల్ని శుక్రవారం(డిసెంబర్ 13,2019) వరకు
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియను వేగవంతం చేసింది ప్రభుత్వం. త్వరగా ఎన్నికలు నిర్వహించాలని భావిస్తుండటంతో.. అధికారులు ఆ దిశగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే ఎన్నికలకు అవసరమైన ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. తెలంగాణల