Home » KCR
ఆర్టీసీ సమ్మె పిటిషన్ పై హైకోర్టు మరోసారి విచారణ చేపట్టనుంది. గత విచారణలో ప్రభుత్వ అధికారులపై తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన ధర్మాసనం, పూర్తి వివరాలను మరోసారి కోర్టుకు
యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఫిబ్రవరిలో యాదాద్రి క్షేత్రంలో మహా సుదర్శనయాగం నిర్వహించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. గర్భాలయం, ప్రధాన ఆలయం, టెంపుల్ సిటీ, ప్రె�
తెలంగాణ ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకోబోతుందా? బేషరతుగా విధుల్లో చేరాలంటూ.. అందుకు ఒక డెడ్లైన్ కూడా విధించిన ప్రభుత్వం నవంబర్ 5వ తేదీ లోపు అంటే ఇవాళ అర్ధరాత్రి 12గంటల లోపు కార్మికులు విధుల్లో చేరాలంటూ అల్టిమేటం జారీ చేసింది. సమస్యలేమైనా �
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న టీఎస్ఆర్టీసీ సమ్మెపై హైదరాబాద్ ఎంపీ, ఏఐఎంఐఎం ప్రెసిడెంట్ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఆర్టీసీలో 50శాతం ప్రైవేటీకరణ చేసేందుకు సిద్ధమయ్యారు. 48వేల మంది ఉద్యోగులు సమ్మెకు దిగడం కారణంగా ఇది జరిగింది. టీఎస�
రోడ్డు రవాణా సంస్థగా ఉన్న ఏపీఎస్ ఆర్టీసీని ప్రజా రవాణా శాఖగా మార్చేందుకు మొదటి అడుగు పడింది. విజయవాడ ఆర్టీసీ బస్ భవన్లో జరిగిన ఏపీఎస్ఆర్టీసీ పాలక మండలి
సీనియర్ పాత్రికేయులు,విశాలాంధ్ర మాజీ ఎడిటర్ చక్రవర్తుల రాఘవాచారి(80) గారు ఇవాళ(అక్టోబర్-28,2019)ఉదయం కన్నుమూశారు. కొన్ని రోజులుగా తీవ్ర అస్వస్థతతో హైదరాబాదులో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున తుదిశ్వాస విడిచారు. రాఘవాచారి గారి ఏపీ సీఎం జగన్ �
ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం విషయంలో సీఎం జగన్ తాజాగా మరో నిర్ణయం తీసుకున్నారు. ఆర్టీసీ విలీన ప్రక్రియను వేగవంతం చేశారు. విలీన ప్రక్రియను పూర్తి చేసేందుకు వర్కింగ్
హుజూర్ నగర్ నియోజకవర్గంలో తమ పార్టీ విజయం సాధించిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ మాట్లాడారు. విజయం గురించి ప్రసంగించిన ఆయన ఆర్టీసీ కార్మికుల సమ్మెపైనా స్పందించారు. ఆ తర్వాత తెలంగాణ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల గురించ
వారాల తరబడి సమ్మెకు దిగిన ఆర్టీసీ వ్యవస్థ గురించి సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ సమ్మె పూర్తిగా అర్థరహితంగా ఉంది. పనికిమాలిన డిమాండ్లతో కార్మికులను ముంచుతున్నారు. యూనియన్ స్వార్థ్యాల కోసం ఆర్టీసీని ఇంకా నష్టాల్లోకి నెడుతున్నారని తెలిపారు. 
ఆర్టీసీ సమ్మె విషయంలో తెలంగాణ ప్రభుత్వం ముందడుగు వేసింది. విలీనం మినహా మిగిలిన డిమాండ్లు పరిశీలించాలని నిర్ణయించింది. కార్మికుల డిమాండ్లను పరిశీలించేందుకు ఆర్టీసీ ఈడీలతో కమిటీని ఏర్పాటు చేసింది. హైకోర్టు సూచించిన 21 అంశాలను ఈ కమిటీ పరిశ