Home » KCR
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్ నగర్ వేదికగా భారీ బహిరంగ సభకు సర్వం సిద్ధమైన వాతావరణం అనుకూలించకపోవడంతో పర్యటన రద్దు కావాల్సి వచ్చింది. సభకు వెళ్లేందుకు ఏవియేషన్ శాఖ నుంచి అనుమతి దొరకలేదు. రోడ్డు మార్గంలో ఉరుములు, పిడుగులు పడే సూచనలు ఉ�
తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. ఆర్టీసీ సమ్మె రాజకీయ మలుపు తిరుగుతోంది. సమ్మె ఎపిసోడ్ లో కొత్త సీన్ తెరపైకి వచ్చింది. తెలంగాణ గవర్నర్ తమిళిసైకి కేంద్రం నుంచి
తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులుతో చర్చలు విఫలం కావడంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పట్టారు. ముందు ప్రకటించినట్లే సమ్మె ప్రారంభించగా.. ఆర్టీసీ సమ్మెపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో 1200మందిని మాత
తెలంగాణ సీఎం ఢిల్లీ పర్యటన ఖారారు అయింది. శుక్రవారం(అక్టోబర్-4,2019)న కేసీఆర్ దేశ రాజధానికి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటన సందర్భంగా శుక్రవారం ప్రధానమంత్రి నరేంద్రమోడీతో సమావేశం కానున్నారు. నరేంద్రమోడీ రెండవసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర�
ప్రగతి భవన్లో ఇవాళ్ల (అక్టోబర్ 1, 2019)న తెలంగాణ కాబినెట్ భేటీ కానుంది. సాయంత్రం 4 గంటలకు జరగబోయే కాబినెట్ భేటీలో మూడు ప్రధానమైన అంశాలపై చర్చ జరగనున్నట్టు తెలుస్తోంది. కొత్త రెవెన్యూ చట్టం, సచివాలయం కూల్చివేత, ఆర్టీసీ సమ్మె చట్టం వంటి విషయాల్లో �
తెలంగాణ కేబినెట్ భేటీ కానుంది. మంగళవారం (అక్టోబర్ 1) ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన సాయంత్రం నాలుగు గంటలకు కేబినెట్ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో మూడు ప్రధానమైన అంశాలపై చర్చ జరగనున్నట్లుగా సమాచారం. సచివాలయం కూల్చివేత, ఆర్టీసీ స
తెలంగాణలో బతుకమ్మ సంబురాలు ప్రారంభమైపోయాయి. తొలి రోజు ఎంగిలి బతుకమ్మ పండుగను ఆడబిడ్డలకు అంగరంగ వైభవంగా చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాట్లాడుతూ..రాష్ట్ర ప్రజలకు సీఎం బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సంస్కృ�
హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఇవాళ(23 సెప్టెంబర్ 2019) తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ సమావేశమైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ ను తిరుమల వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలకు రావాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆహ్వాన పత్రికను అందజే�
తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్ ఇవాళ(23 సెప్టెంబర్ 2019) సమావేశం కానున్నారు. రెండు రాష్ట్రాల మధ్య నీటి పంపిణీ.. కృష్ణా, గోదావరి నదుల అనుసంధానంపై వారు చర్చిస్తారు. ఈ సమావేశంలోనే నాగార్జునసాగర్, శ్రీశైలం జలాశయాల్లోకి గోదావరి జలాలను ఎ�
తెలంగాణ రాష్ట్రం వచ్చాక రెండవ సారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంది. కొత్త అసెంబ్లీ కట్టాలని తీసుకున్న నిర్ణయం..ఆదిశగా సాగుతున్న చర్యలు వివాదంగా మారి కోర్టు మెట్లెక్కింది. ఈ క్రమంలో అసెంబ్లీ నిర్మాణం క