Home » KCR
హైదరాబాద్ : సీఎం కేసీఆర్ గురువారం పాలమూరు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ఆయన పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులను పర్యవేక్షిస్తారు. అలాగే కరివేన, వట్టెం, ఏదుల రిజర్వాయర్లతో పాటు.. నార్లాపూర్ పంప్హౌజ్ పనుల పురోగతిపై కేసీఆర�
కేంద్ర మాజీ ఆర్ధిక మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ శనివారం (ఆగస్ట్ 24, 2019)న ఎయిమ్స్ హాస్పిటల్ లో చికిత్స తీసుకుంటూ కన్నుమూశారు. కొద్దికాలంగా ఎయిమ్స్లో చికిత్స పొందుతున్న అరుణ్ జైట్లీ కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు ప్రకటించాయి. అరు
తెలంగాణలో నిరుద్యోగులకు గుడ్ న్యూస్. పంచాయతీరాజ్ శాఖలో పలు విభాగాల్లో 311 పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జిల్లా, మండల ప్రజాపరిషత్ కార్యాలయాల్లో ఈ
లోక్సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్,బీజేపీయేతర కూటమికి ఎలాంటి అవకాశాలు లేవని డీఎంకే చీఫ్ స్టాలిన్ అన్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ప్రాంతీయ పార్టీల సమాఖ్య కూటమి ఏర్పాటు కోసం ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్ ను కలిసిన మరుసటి రోజే స
డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ భేటీ ముగిసింది. చెన్నైలోని అళ్వార్ పేటలోని స్టాలిన్ నివాసంలో ఇవాళ(మే-13,2019) వీరి భేటీ జరిగింది. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్ బాలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ ఎస్ తరపు�
తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఎమ్మెల్సీ అభ్యర్థులకు గులాబీ బాస్ కేసీఆర్ అభ్యర్థులను ప్రకటించారు. స్థానిక సంస్థల కోటాలో శాసన మండలి స్థానానికి ఉప ఎన్నిక జరిపేందుకు ఇటీవల నోటిఫికేషన్ వెలువడిన సంగతి తెలిసిందే. మే 31 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జర�
దేశవ్యాప్తంగా ఈవీఎంల పనితీరు సరిగ్గా లేదని, వీవీ ప్యాట్లను లెక్కించాలంటూ చంద్రబాబు.. జాతీయ నేతలతో కలిసి సుప్రీంకోర్టులో పిటీషన్ వేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు స్పందించని ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా చంద్రబాబు ఈవీఎం�
దేశ రాజకీయాల్లో ఫెడరల్ ఫ్రంట్తో చక్రం తిప్పాలని భావిస్తున్న కేసీఆర్ వరుసగా దక్షిణాది నేతలను కలుస్తూ ఉన్నారు. ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్తో భేటి అయిన కేసిఆర్.. దక్షిణాదిలోని ముఖ్యమైన నాయకులతో వరుసగా భేటి అవ్వాలని భావిస్తున�
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం మే నెల 28 వ తేదీ జరుగుతుంది. మంత్రివర్గ సమావేశంలో ప్రవేశపెట్టాల్సిన అంశాలపై ప్రతిపాదనలు తయారు చేసి పంపించాలని రాష్ట్ర ప్రభుత్వం అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ శాఖల వారీగా పె
కేరళ సీఎం పిన్నరయి విజయన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.కేరళ రాజధాని తిరువనంతపురంలోని క్లిఫ్ హౌస్ లో విజయన్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో ఇద్దరు సీఎంలు చర్చించారు. లోక్ సభ ఎన్నికలు, ఫలిత�