Home » KCR
తెలంగాణలో డ్రోన్ సిటీ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వ్యవసాయం, మైనింగ్ తదితర వ్యవహారాలను డ్రోన్ కెమెరాలతో నిఘా వేయడంతోపాటు పూర్తి స్థాయిలో ఆధునిక సాంకేతికతను వినియోగించుకునేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. త్వరలోనే �
తెలంగాణ ప్రభుత్వం రంజాన్ కానుక ప్రకటించింది. రంజాన్ పండుగను పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 832 మసీదులకు గిఫ్ట్ ప్యాక్లను పంపిణీ చేయనుంది. అలాగే ఇఫ్తార్
విశాఖ పీఠాధిపతి స్వరూపానంద స్వామి వారి ఆశిస్సులను తీసుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. గతంలో విశాఖ శారదా పీఠంలో రాజ్యశ్యామల విగ్రహా ప్రతిష్ట కార్యక్రమానికి హాజరు కాలేకపోయిన కేసిఆర్.. ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానానికి స్వరూపానంద వచ్చిన నేపథ్�
తెలంగాణ రాష్టంలో రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవ వేడుకలు ఘనంగా జరుగుతాయిన అందరూ భావించారు. అయితే హడావుడి లేకుండా నిరాడంబరంగా వేడుకులను జరుపుకోవాలని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు సూచిందించింది. ఏప్రి�
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో పొరపాట్లపై తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇంటర్ బోర్డు, ప్రభుత్వం ఘోరంగా విఫలం అయ్యాయని అన్నారు. విద్యార్థులవి ఆత్మహత�
అమరావతి : తెలంగాణ ఇంటర్ ఫలితాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి తీవ్రంగా స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ఇంటర్ పరీక్షలు కూడా సరిగ్గా నిర్వహించలేదన్నారు. ఇంటర్ బోర్డు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోందని, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వ�
తెలంగాణ ఇంటర్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫెయిల్ అయిన విద్యార్థులెవరూ దరఖాస్తు చేసుకోకున్నా ఉచితంగానే రీ-కౌంటింగ్, రీ-వెరిఫికేషన్ చేస్తామని గురువారం (ఏప్రిల్ 25,2019) ఇంటర్ బోర్డు ప్రకటించింది. అలాగే.. ఇప్పటికే రీ-వెరిఫికేషన్, రీ-కౌంటింగ్�
తెలంగాణ ఇంటర్మీడియట్ జరిగిన ఘోరమైన అవకతవకలపై కాంగ్రెస్ నేత విజయశాంతి స్పందించారు. బుధవారం (ఏప్రిల్ 24) ఓ ప్రకటనలో భాగంగా ఇంటర్ బోర్డ్ నిర్వాకంపై సీఎం కేసీఆర్ సమీక్ష జరిపిన అంశంపై విజయశాంతి మాట్లాడుతు.. ఈ సమీక్ష ఏదో ముందే చేసుంటే 19 మంది వ�
ఇంటర్ ఫలితాల్లో జరిగిన తప్పులు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. ఫెయిల్ అయ్యామనే మనస్తాపంతో విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 16మంది చనిపోయారు. బుధవారం (ఏప్రిల్ 24,2019) మరో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఇద్దరు ఆ
హైదరాబాద్ : తెలంగాణలో ఇంటర్ ఫలితాల వివాదంపై జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు. విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మార్చడం దారుణం అన్నారు. 17మంది విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరం అన్న పవన్.. వారి ఆత్మహత్యలకు ప్రభుత్వమే బాధ్