Home » KCR
జెడ్పీ ఛైర్మన్ పదవులను క్లీన్ స్వీప్ చెయ్యాలని సీఎం కేసీఆర్ చెప్పారు. స్థానిక సమరంలో టీఆర్ఎస్ దే గెలుపు కావాలన్నారు. టీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో జిల్లా, మండల పరిషత్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. స్థ
లంచం లేని వ్యవస్థ..అవినీతికి ఆస్కారం లేని విధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. అందుకనుగుణంగా కొత్త చట్టాలను రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశార. కొత్త రెవెన్యూ, పురపాలక చట్టాలు త్వరలోనే రానున్నాయి. రె
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గురువారం (ఏప్రిల్ 11, 2019) 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. పోలింగ్ శాతం వివరాలను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రజత్కుమార్ అధికారికంగా ప్రకటించారు. 62.69 శాతం పోలింగ్ నమోదైనట్టు వెల్లడించారు. హైదరాబాద్ లోక్�
కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన నోటీసుకు సీఎం కేసీఆర్ వివరణ ఇచ్చారు. కరీంనగర్ ఎన్నికల సభలో ఆయన చేసిన వ్యాఖ్యలు హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా ఉన్నాయంటూ వీహెచ్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రామరాజు చేసిన ఫిర్యాదు మేరకు ముఖ్యమంత్రికి ఈసీ ఈ నోటీసు
ఏపీ సీఎం చంద్రబాబు ఈవీఎంలపై యుద్ధం ప్రకటించారు. ఈవీఎంలు బ్యాన్ చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఈవీఎంలు వద్దు బ్యాలెట్ ముద్దు అనే కొత్త స్లోగన్ వినిపించారు. ఢిల్లీకి వెళ్లి
అమరావతి : ఏపీ ఎన్నికల్లో వైసీపీ నేతలు విచ్చలవిడిగా డబ్బు పంచారని, ఓటర్లను ప్రలోభపెట్టారని సీఎం చంద్రబాబు ఆరోపించారు.
అమరావతి : ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్, ఈసీలపై ఏపీ సీఎం చంద్రబాబు మండిపడ్డారు. దుష్టశక్తులన్నీ కలిసి టీడీపీ దెబ్బతీసేందుకు కుట్రలు చేశారని
తెలంగాణలో పోలింగ్ ప్రారంభమైంది. గురువారం(ఏప్రిల్ 11,2019) ఉదయం 11గంటలకు పోలింగ్ మొదలైంది. తెలంగాణ వ్యాప్తంగా 17 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. 17 లోక్సభ బరిలో 443 మంది అభ్యర్థులు ఉన్నారు. అత్యధికంగా నిజామాబాద్లో 185 మంది పోటీలో ఉండగా… అతి
ఆంధ్రాలో ఓట్లు, సీట్లు లేని కేసీఆర్ కి ఆంధ్రాలో ఏం పని ? అని టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్ ప్రశ్నించారు.
ప.గో.: తెలంగాణ సీఎం కేసీఆర్, వైసీపీ చీఫ్ జగన్ లపై జనసేనాని పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ జగన్ ను తలుస్తున్నారని.. దైవం మరొకటి తలుస్తుందని పవన్