KCR

    కేసీఆర్ రాష్ట్రాల పర్యటన : ఫెడరల్ ఫ్రంట్ దిశగా మళ్లీ అడుగులు

    April 24, 2019 / 03:52 AM IST

    సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతున్న వేళ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి ఫెడరల్ ఫ్రంట్‌పై దృష్టి సారించారు. త్వరలోనే రాష్ట్రాల్లో పర్యటించి పార్టీల నేతలతో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి త్వరలోనే ప్రయాణం ఖరారు కానుంది. అసెంబ్లీ

    కాంగ్రెస్‌కి మరో షాక్ : టీఆర్ఎస్‌లోకి ఎమ్మెల్యే గండ్ర

    April 23, 2019 / 02:47 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ కాంగ్రెస్ కు మరో షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ కి గుడ్ బై చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీని వీడుతున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణారెడ్డి

    చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ.కోటి ఇవ్వాలి : బీజేపీ డిమాండ్

    April 20, 2019 / 04:24 PM IST

    హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ బోర్డు అధికారుల తీరుపై బీజేపీ నేత లక్ష్మణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ బోర్డు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. పిల్లల జీవితాలతో ఆడుకుంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాల తర్వాత విద్యార�

    వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు

    April 20, 2019 / 03:18 PM IST

    చిత్తూరు : వైసీపీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు టీడీపీని ఆదరించారని, మరోసారి తెలుగుదేశం అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నా పోరాటం ఎన్నికల సంఘంపై కాదు.. ఈసీ అవలంభించే విధానాలపైనే అని చంద్రబా�

    దేవుడు దిగిరావాలి : చంద్రబాబు సీఎం అవకుండా ఆపలేరు

    April 20, 2019 / 12:28 PM IST

    హైదరాబాద్ : ఏపీలో మరోసారి టీడీపీ అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు మరోసారి సీఎం అవకుండా ఎవరూ అడ్డుకోలేరని అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి కాకుండా మోడీ, జగన్, కేసీఆర్ ప్రయత్నిస్తున�

    ఆంధ్రోడా.. మీ తాట తీయనీకి వస్తున్నా!

    April 20, 2019 / 06:14 AM IST

    కాంట్రవర్శీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్ రామ్ గోపాల్ వర్ అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇటీవల లక్ష్మీ’స్ ఎన్టీఆర్ సినిమాతో వచ్చిన వర్మ.. తెలంగాణ రాష్ట్ర సాధన నాయకుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ జీవితం ఆధారంగా టైగర్ కేసిఆర్ అనే సినిమా తీస్త�

    కాళేశ్వరం ట్రయల్ రన్ : ప్రాజెక్ట్ పనుల్లో కీలక ఘట్టం

    April 17, 2019 / 04:32 AM IST

    హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్టులో బుధవారంనాడు తొలిసారిగా గోదావరి నీటితో వెట్‌ రన్‌ నిర్వహించేందుకు అధికారులు సమాయత్తమయ్యారు. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఈ ఏడాది జూన్‌ నుంచే గోదావరి జలాలను పంట ప

    పోరుకు సిధ్ధం : రెవెన్యూ ఉద్యోగుల జేఏసీ ఏర్పాటు

    April 17, 2019 / 02:24 AM IST

    హైదరాబాద్: రెవెన్యూశాఖను సమూల ప్రక్షాళన చేస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలతో తెలంగాణ సర్కార్‌కు, ఆ శాఖ ఉద్యోగులకు మధ్య వివాదం ముదురుతోంది.  రెవెన్యూశాఖలో పనిచేస్తోన్న వివిధ విభాగాల ఉద్యోగులు హైదరాబాద్‌లో మంగళవారం అత్యవసరంగా భేటీ అయ్యారు.

    కేసీఆర్ దూకుడు : ZP ఛైర్మన్ అభ్యర్థి ప్రకటన

    April 15, 2019 / 03:15 PM IST

    హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ దూకుడు మీదున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపుపై ఫోకస్ పెట్టిన కేసీఆర్ అప్పుడే అభ్యర్థులను ప్రకటించడం మొదలుపెట్టారు. టీఆర్ఎస్

    ఢిల్లీలో చక్రం తిప్పేది TRS – కేసీఆర్

    April 15, 2019 / 02:12 PM IST

    దేశ రాజధాని ఢిల్లీలో చక్రం తిప్పేది TRS పార్టీయేనని తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి స్పష్టం చేశారు. రాష్ట్రంలో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాల్లో టీఆర్ఎస్ 16 సీట్లు గెలుస్తుందని తెలిపారు. పలు రిపోర్టుల్లో ఇదే నివేదించారని వెల్లడించారు కేసీఆ

10TV Telugu News