Home » KCR
కేరళ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. ఇవాళ(మే-6,2019) సాయంత్రం తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ కుటుంబ సమేతంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సీఎం కేసీఆర్కు ఆలయ అర్చకులు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీ�
కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు ఆవేదన వ్యక్తం చేశారు. తనని ముఖ్యమంత్రి కాకుండా అడ్డుకున్నారని ఆయన వాపోయారు. 1990లో సీఎం అయ్యే అవకాశం తనకు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో చర్యలను ముమ్మరం చశారు. దేశవ్యాప్తంగా అన్నీ పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా ఇవాళ(06 మే 2019) కేరళకు వెళ్లబోతున్నారు కేసిఆర్. త్రివేండ్రంలో సాయంత్రం 6గంటలకు కేరళ సీఎం పినరయి విజయన్�
ఏపీ మంత్రి దేవినేని ఉమ.. ప్రధాని మోడీ, తెలంగాణ సీఎం కేసీఆర్ పై మండిపడ్డారు. మోడీ, కేసీఆర్ వల్లే ఏపీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఏపీ, తెలంగాణ ప్రజల మధ్య ఎలాంటి విభేదాలు లేవన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు కలిసే ఉన్నారని చెప్పారు. మోడీ
అమరావతి : ఈ ఎన్నికల్లో టీడీపీ గెలుపు ఖాయం అని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. గెలిచేది టీడీపీనే అన్న చంద్రబాబు.. ఎన్ని సీట్లు, ఎంత మెజార్టీ వస్తుందనేదే ఇప్పుడు
హైదరాబాద్: మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పనులను వచ్చే ఏడాది జూన్ నాటికి పూర్తి చేయాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. నిర్వాసితులకు పునరావసం, సహాయ చర్యలను యుద్ధ ప్రాతిపదికన పంపిణీ చేయాలని కూడా సీఎం ఆదేశించారు. శుక్రవ�
హైదరాబాద్ : రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పర్మిషన్ లేకపోయినా అది కూల్చకుండా, అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు కూల్చారో సమాధానం చెప్పాలని ఎమ్మార్పీస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. కూల్చిన వారిపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం �
ఏపీ మంత్రి దేవినేని ఉమ.. వైసీపీ చీఫ్ జగన్, ఎంపీ విజయసాయిరెడ్డిపై మండిపడ్డారు. అవినీతి బురదలో కూరుకుపోయిన మురికి మనుషులు జగన్, విజయసాయిరెడ్డి అని అన్నారు. విజయసాయిరెడ్డి ఓ డర్టీ మ్యాన్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ కు సహకరించిన అధికారులు,
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేశానంటూ బహిరంగంగా ప్రకటించిన మెగా బ్రదర్, జనసేన నాయకులు నాగబాబు తెలంగాణ స్థానిక ఎన్నికల్లో పోటీ విషయమై మాట్లాడారు.
జస్టిస్ సుభాషణ్ రెడ్డి కన్నుమూశారు. సుభాషణ్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేశారు. మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ గాను, లోకాయుక్త చైర్మన్ గానూ సుభాషణ్ రెడ్డి సేవలందించారు. కాగా గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న జస్టి�