keesara

    కీసర తహసీల్దారు నాగరాజు కేసులో కొత్త కోణాలు

    August 19, 2020 / 03:43 PM IST

    మేడ్చల్ జిల్లా కీసర తహసీల్దారు నాగరాజు కేసులో కొత్త కోణాలు బయటపడుతున్నాయి. నాగరాజుకు మధ్యవర్తిగా ఉన్న అంజిరెడ్డికి కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో సంబంధాలు ఉన్నట్లు ఏసీబీ అనుమానిస్తోంది. అంజిరెడ్డి నివాసంలో ఎంపీ రేవంత్ రెడ్డి లెటర్ హెడ్స

    అవినీతి పరులే నోరెళ్లబెట్టే అవినీతి…అవినీతి అనకొండకు వందల కోట్లు స్వాహా

    August 18, 2020 / 06:28 PM IST

    ఎవరైనా దౌర్జన్యంగా భూములు లాక్కుంటే, కబ్జాలకు పాల్పడితే, ప్రభుత్వ భూములను బడా బాబులు హస్తగతం చేసుకుంటే… న్యాయం చేయాలని, భూములను కాపాడాలని మండల స్థాయిలో ఉన్న రెవెన్యూ అధికారి ఎమ్మార్వో దగ్గరికి వెళ్తాము. కానీ కాపాడాల్పిన ఆయనే కాజేస్తే ది�

    రూ.కోటి కి పైగా లంచం… ACB కి చిక్కిన కీసర తహసీల్దార్

    August 15, 2020 / 07:15 AM IST

    ఏసీబీ చరిత్రలోనే అధిక మొత్తంలో లంచం తీసుకుంటున్న ప్రభుత్వ ఉద్యోగిని పట్టుకున్న వైనం తెలంగాణలో వెలుగు చూసింది. అవినీతి నిరోధ శాఖ అధికారులు వలపన్ని భారీ తిమింగలాన్నే పట్టారు. ఏకంగాకోటి 25లక్షల రూపాయలు లంచం తీసుకుంటున్న  కీసర తహసీల్దార్ ను రె

    విడాకులివ్వమని భార్యను వేధిస్తున్న ట్రైనీ ఐపీఎస్ సస్పెండ్

    December 14, 2019 / 02:14 PM IST

    ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను విడాకులివ్వమని వత్తిడి చేస్తున్న ట్రైనీ ఐపీఎస్ మహేశ్వర రెడ్డిని హోం శాఖ ట్రైనింగ్ నుంచి సస్పెండ్ చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. మహేశ్వర రెడ్డి భ�

    లక్ష రూపాయల లంచంతో దొరికిన పంచాయతీ అధికారి

    November 7, 2019 / 11:11 AM IST

    కీసరలోని మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జిల్లా పంచాయతీ అధికారి రవికుమార్ లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.

    దూల తీరింది : స్ట్రాంగ్ రూంలో ఫోటో దిగినందుకు కేసు నమోదు 

    April 13, 2019 / 02:42 PM IST

    హైదరాబాద్: చేతిలో సెల్ ఫోన్ ఉంది కదా అని ఎక్కడ పడితే అక్కడ సెల్ఫీలు, ఫోటోలు దిగి సోషల్ మీడియాలో పోస్టు చేసినందుకు చిక్కుల్లో పడ్డాడొక టీఆర్ఎస్ నాయకుడు. 2019 ఏప్రిల్ 11న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో  నిషిధ్ద ప్రాంతమైన ఈవీఎంలు భద్రపరిచిన స్ట్�

    మహాశివరాత్రి : తెలుగు రాష్ట్రాల్లో ముస్తాబైన శివాలయాలు

    March 3, 2019 / 03:38 PM IST

    తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు మహాశివరాత్రి ఉత్సవాలకు ముస్తాబయ్యాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేశారు. మేడ్చల్‌ జిల్లా కీసర గుట్టలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను

10TV Telugu News