Home » Kerala Chief Minister
వివాదాస్పద పౌరసత్వ (సవరణ) చట్టాన్ని (సిఎఎ) కేరళలో అమలు చేయమని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ గురువారం తేల్చి చెప్పారు. తమ ప్రభుత్వ మొదటి వార్షికోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
జనవరి 19వ తేదీన మరోసారి కేబినెట్ భేటీ ఉంటుందని..దీనికి కూడా హాజరవుతానని..బెడ్ పై నుంచి మాట్లాడుతానన్నారు...
కేరళలో జూలై 15 లోపు 40 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేసేలా చూడాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆరోగ్య అధికారులను ఆదేశించారు.