Home » Kerala CM Pinarayi Vijayan
వారం రోజుల క్రితం కేరళ రాష్ట్రంలోని వయనాడ్తో ప్రకృతి సృష్టించిన బీభత్సం అంతా ఇంతా కాదు.
విరిగిపడిన కొండచరియలు, నేలమట్టమైన ఇళ్లు, బురదలో కూరుకుపోయిన బాధితుల హాహాకారాలతో వయనాడ్ జిల్లాలోని మెప్పాడి, ముండకై, చురల్మల ప్రాంతాలు భీతిల్లుతున్నాయి.
కేరళలో మెజార్టీ సీట్లు గెలుచుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న కమలనాథులు.. అనుకున్నట్లు సీట్లు దక్కకపోయినా..ఓట్లు అయినా పెంచుకోవచ్చని భావిస్తున్నారు.
సూపర్ స్టార్ రజినీకాంత్ ఫ్యాన్ బేస్ గురించి అందరికి తెలిసిందే. తమిళనాడు, ఇండియాలోనే కాక సింగపూర్, మలేషియా, జపాన్.. లాంటి చాలా దేశాల్లో రజినీకాంత్ కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు.
నేడు ఖమ్మంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఆవిర్భావ సభ జరుగనుంది. బీఆర్ఎస్ సభకు సర్వం సిద్ధమైంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవార్, కేరళ సీఎం పినరయి విజయన్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం అఖిలే
కేంద్ర ప్రభుత్వం నిత్యావసర వస్తువులపై జీఎస్టీ విధించిన విషయం విధితమే. కేంద్రం నిర్ణయం పట్ల విపక్ష పార్టీలు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట నిరసన చేపట్టాయి. పలు రాష్ట్రాలు కేంద్రం తాజా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాయి. ఈ నేపథ్యంలో క�
దుబాయ్ పాలకుడు షేక్ మొహమ్మద్ బిన్ రషీద్, కేరళ సీఎం పినరాయి విజయన్ చేసుకున్న ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
సీపీఎం సెంట్రల్ కమిటీ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాలకు హాజరైన కేరళ సీఎం పినరయి విజయన్..సీఎం కేసీఆర్ అపాయింట్ మెంట్ కోరారు.
ఇస్లామిక్ టెర్రరిస్టు గ్రూప్ పని అయి ఉంటుందనే అనుమానం వ్యక్తం చేశారు. బాధ్యతులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కేరళలో భారీ వర్షాలు విలయాన్ని సృష్టిస్తున్నాయి. జల ప్రళయానికి ఇళ్లు, చెట్లు, విద్యుత్ స్తంభాలన్న తేడా లేకుండా.. వరదలకు దాదాపుగా అన్నీ కూలిపోతున్నాయి.