Home » Kerala farmer
చేప కొరికితే ఏం అవుతుందిలే అనుకుంటాం. కానీ, కేరళ రాష్ట్రంలోని ఓ వ్యక్తిని చేప కొరకడం వల్ల అరచేతిని కోల్పోవాల్సి వచ్చింది.
కేరళకు చెందిన రైతు సుజిత్ ఆడి కారులో వచ్చి మార్కెట్లో కూరగాయలు అమ్ముతున్న వీడియో ఇంటర్నెట్లో వైరల్ అవుతోంది. సుజిత్ను నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.