-
Home » Kerala HIgh Court
Kerala HIgh Court
శబరిమల బంగారు తాపడాల వివాదంలో ట్విస్ట్.. 400 గ్రాముల బంగారం కడ్డీలు గుర్తింపు.. నిందితుడి ఇంట్లో గోల్డ్ కాయిన్స్ 2లక్షల నగదు సీజ్
Sabarimala Gold : శబరిమల ఆలయ బంగారం దొంగతనం కేసులో సిట్ అధికారులు పురోగతిని సాధించారు. కర్ణాటకలోని బళ్లారిలో గల ఒక జ్యువెలరీ షాపు నుంచి..
'హాల్' సినిమాలో బీఫ్ వివాదం.. మతపరమైన అంశాలు.. కేరళ హైకోర్టు స్క్రీనింగ్ పై ఉత్కంఠ
దర్శకుడు ముహమ్మద్ రఫీక్, నిర్మాత జూబీ థామస్ దాఖలు చేసిన పిటిషన్లో ఈ అంశాలను కోర్టు దృష్టికి (Haal)తీసుకెళ్లారు. అంతేకాకుండా, రాఖీ దృశ్యాన్ని కూడా బ్లర్ చేయాలని CBFC కోరినట్లు సమాచారం.
ట్రాఫిక్ జామ్లో చిక్కుకుంటే టోల్ కట్టాలా..? సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే..
జాతీయ రహదారిపై ప్రయాణికులు ట్రాఫిక్ జామ్ లో చిక్కుకొని అవస్థలు పడిన సందర్భాల్లో టోల్ రుసుము ఎందుకు చెల్లించాలని సుప్రీంకోర్టు (Supreme Court)
టీచర్స్ చేతిలో బెత్తం ఉండనివ్వండి.. పిల్లలు కంప్లెయింట్ చేయగానే అరెస్ట్ చేయొద్దు.. కేరళ హైకోర్టు కీలక ఆర్డర్స్
ఎలాంటి దురుద్దేశం లేకుండా చిన్న శిక్షలు విధించినందుకు టీచర్లను క్రిమినల్ ప్రాసిక్యూషన్ నుండి రక్షించాలని న్యాయమూర్తి పి.వి. కున్హికృష్ణన్ అభిప్రాయపడ్డారు.
92 ఏళ్ల భర్తతో కలిసి జీవించడానికి ఓ భార్య పోరాటం.. కోర్టు తీర్పు ఏంటంటే?
చిత్త వైకల్యంతో బాధపడుతున్న 92 ఏళ్ల భర్తతో కలిసి జీవించాలనుకుంది అతని భార్య. అందుకు కొడుకు అడ్డుపడ్డాడు. కోర్టు ఏం తీర్పు చెప్పిందంటే?
మహిళలు తమ అమ్మ,అత్తగార్లకు బానిసలు కాదు : జడ్జి కీలక వ్యాఖ్యలు
మహిళలు వారి అమ్మలకు, అత్తగార్లకు బానిసలు కాదు అంటూ కేరళ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దేవన్ రామచంద్రన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
జడ్జీలు దేవుళ్లు కాదు.. వాళ్లెదుట చేతులు కట్టుకోవాల్సినవసరం లేదు : కేరళ హైకోర్టు
ఇంటి దగ్గర ఉన్న ప్రార్థనా మందిరం మైక్ వల్ల ఇబ్బంది పడుతున్నట్లు 2019లో ఒక మహిళ అలప్పుజ్జా ఎస్ఐకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు పరిశీలననను అలప్పుజ్జా ఎస్ఐ నిర్లక్ష్యం చేశారు. దీంతో ఆమె తిరిగి ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
నాకు బిడ్డను కనాలని ఉందని జీవిత ఖైదీ భార్య వినతి...కేరళ హైకోర్టు సంచలన ఉత్తర్వులు
తనకు బిడ్డను కనాలని ఉందని జీవిత ఖైదీ భార్య చేసిన వినతిపై కేరళ హైకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. గణితంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి టీచర్గా పనిచేస్తున్న 31 ఏళ్ల మహిళ భర్త ప్రస్తుతం వియ్యూరులోని సెంట్రల్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు....
Sabarimala: యాలకుల ఎఫెక్ట్.. శబరిమల ఆలయంలో ‘అరవణ ప్రసాదం’ విక్రయాలు నిలిపివేత
కేరళ హైకోర్టు ఆదేశాలతో శబరిమల ఆలయంలో చరిత్రలోనే తొలిసారిగా అయ్యప్పస్వామి ప్రసాదమైన అరవణం విక్రయాలు నిలిచిపోయాయి. బుధవారం హైకోర్టు ఆలయంలో ప్రసాదం విక్రయాలు జరపొద్దని ట్రావెన్కోర్ దేవస్వమ్ బోర్డును ఆదేశించింది. దీంతో గురువారం నుంచి ఆలయ�
Sabarimala: శబరిమలకు ఒక్క రోజే లక్ష మంది భక్తులు.. పెరిగిన రద్దీపై సీఎం విజయన్ సమీక్ష
కేరళలోని ప్రముఖ శబరిమల పుణ్యక్షేత్రానికి భక్తులు పోటెత్తుతున్నారు. సోమవారం ఒక్కరోజే 1,07,260 మంది భక్తులు దర్శనం చేసుకోబోతున్నారు. భక్తుల రద్దీపై సీఎం సమీక్ష జరుపుతున్నారు.