Home » Kerala High Court News
కేరళ హైకోర్టు కీలక తీర్పును వెలువరించింది. ఒకరినొకరు ప్రేమించుకున్న ఇద్దరు అమ్మాయిలు కలిసి జీవనం సాగించొచ్చని కోర్టు స్పష్టం చేసింది. లెస్బియన్ జంట కేసులో కోర్టు ఈ తీర్పును వెలువరించింది. కేరళకు చెందిన ఇద్దరు అమ్మాయిలు గ
వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ లపై ప్రధాని మోదీ ఫొటో తొలగించాలనే దాఖలైన పిటిషన్ పై కేరళ హైకోర్టు విచారించింది. ఈ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
శ్యాం శివన్ అనే 26 ఏళ్ల వ్యక్తి తాను ప్రేమిస్తున్న బాలికను బెదిరించి మైసూరు తీసుకెళ్లాడు. అక్కడ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.