-
Home » Kerala Man
Kerala Man
Viral Video: ఎవడ్రా వీడు? ఇంత టాలెంటెడ్గా ఉన్నాడేంటి? కోటిన్నర లంబోర్గిని కారును రూ.1.5 లక్షలతో తయారుచేసిన కుర్రాడు
"ఇతడే లంబోర్గినికి అసలైన పోటీదారు" అంటూ నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.
అతడి మరణశిక్షను తప్పించేందుకు.. రూ.34 కోట్లు సేకరించారు.. గ్రేట్ కదా!
పరాయి దేశంలో మరణశిక్ష పడిన తమ వాడిని కాపాడుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కేరళ వాసులు ఔదార్యం చూపారు.
Kerala: పెంపుడు కుక్కకు తిండి పెట్టడంలేదని బంధువు హత్య.. నిందితుడు అరెస్టు
తన పెంపుడు కుక్కకు తిండి పెట్టడం లేదని బంధువునే హత్య చేశాడో వ్యక్తి. కుక్కకు తిండి పెట్టని కారణంగా తనతోపాటు కలిసి ఉంటున్న వ్యక్తిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. ఈ దాడిలో గాయపడ్డ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు.
Lottery: అప్పుల్లో కూరుకుపోయి, బ్యాంకు నోటీసు వచ్చిన కొద్ది సమయానికే భారీ లాటరీ తగిలింది
జూలైలో కూడా దాదాపుగా ఇలాంటి ఘటనే కేరళలో జరిగింది. మహ్మద్ బావా అనే వ్యక్తి బ్యాంకు లోన్ చెల్లించలేక తన ఇంటిని అమ్మకానికి పెట్టాడు. 45 లక్షల రూపాయల అప్పు చేసి ఎనిమిది నెలల క్రితమే కట్టిన ఇంటిని కేవలం 40 లక్షల రూపాయలకే అమ్ముకోవాల్సి వచ్చింది. జూలై
25 Crore Lottery: లాటరీ గెలిచాక ప్రశాంతత పోయింది.. నిద్ర కూడా పట్టడం లేదు.. కారణం వాళ్లే
కేరళలో ఇటీవల అనూప్ అనే ఆటోడ్రైవర్ రూ.25 కోట్లు గెలుచుకున్న సంగతి తెలిసిందే. గెలిచిన తర్వాత ఆనందం వ్యక్తం చేసిన అనూప్.. ఇప్పుడు తనకు మానసిక ప్రశాంతత కరువైందంటున్నాడు. నిద్ర కూడా పట్టడం లేదని వాపోతున్నాడు.
Mud Bath: బురద నీటిలో స్నానం.. రోడ్డుపై గుంతలు పూడ్చాలంటూ వినూత్న నిరసన.. వీడియో వైరల్
రోడ్లు బాగు చేయాలంటూ ఎమ్మెల్యే ముందు వినూత్న నిరసనకు దిగాడో వ్యక్తి. రోడ్డుపై ఉన్న బురద నీటిలోనే స్నానం చేశాడు. అక్కడే యోగా కూడా చేశాడు. ఈ తతంగాన్ని కొందరు వీడియో తీశారు. ఇప్పుడా వీడియో వైరల్గా మారింది.
Kerala Man: స్కేట్బోర్డుపై కాశ్మీర్ యాత్ర చేస్తూ రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి
స్కేట్బోర్డుపై కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర చేపట్టిన కేరళ యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. యాత్ర మరో 15 రోజుల్లో పూర్తవ్వాల్సి ఉండగా, అనాస్ హజాస్ అనే యువకుడు ట్రక్కు ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయాడు.
Kerala Man: కొన్ని గంటల్లో ఇల్లు అమ్మబోతుండగా రూ. కోటి లాటరీ
ఆర్థిక సమస్యల్లో ఇరుక్కుపోయి.. ఉన్న ఇంటినే అమ్మకానికి పెట్టిన వ్యక్తికి చివరి క్షణాల్లో అదృష్టం కనికరించింది. డబ్బు సర్దుబాటు కోసం ఎంతో ఇష్టపడి కట్టుకున్న కొత్త ఇంటిని అమ్మకానికి సిద్ధపడుతుండగా రూ.కోటి లాటరీ తగిలింది. నార్త్ కేరళలోని మంజే
Kerala Man: కొవిడ్ లాక్డౌన్లో విమానం తయారుచేసుకుని యూరప్ ట్రిప్ వేయనున్న కేరళ ఫ్యామిలీ
కొవిడ్ లాక్డౌన్లో చాలా మంది ఇళ్లకే పరిమితమై సరదాగా కాలం గడిపేస్తే కొందరు మాత్రం వినూత్నంగా ఆలోచించారు. వాళ్ల హాబీలకు పదునుపెట్టి మరింత ఉపయోగకరంగా మార్చుకున్నారు. అలాంటి వాటిల్లో నుంచి కేరళకు చెందిన అశోక్ అలీషెరిల్ తమరక్షన్ సొంత విమానం �
Kerala Man: భార్యతో గొడవ.. పోలీసు జీపు నుంచి దూకి మృతి చెందిన భర్త
కస్టడీలో ఉన్న వ్యక్తి పోలీసు జీపులో నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నాడు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్ర మంత్రి వీ శివన్ కుట్టి పోలీసులను ఆదేశించారు. భర్త తమ ఇంటికి వచ్చి..