kerala

    బీజేపీలో చేరిన కేరళ మాజీ డీజీపీ

    February 5, 2021 / 09:42 PM IST

    Kerala ex-DGP కేరళ మాజీ డీజీపీ జాకబ్ థామస్ బీజేపీలో చేరారు. మరికొద్ది నెలల్లో కేరళలో రెండు రోజుల పర్యటన నిమిత్తం గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కొచ్చి వెళ్లారు. ఈ సందర్భంగా గురువారం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో థెకిన్‌కా

    హైకోర్టు జడ్జి కారుపై ఆయిల్ తో దాడి

    February 3, 2021 / 02:49 PM IST

    kerala highcourt judge vehicle: కేరళ హైకోర్టు జడ్జి వీ.షిర్సే కారుపై బుధవారం ఉదయం ఓ వ్యక్తి నల్లటి ఇంజిన్​ ఆయిల్ పోశాడు. 2018 మార్చిలో… పతనమిట్టకి చెందిన సెకండ్ ఇయర్ బీకాం చదువుతున్న జస్నా మరియా అనే విద్యార్థిని అదృశ్యం కేసు విచారణ సరైన రీతిలో సాగడం లేదని ఆరోపిస

    కరోనా వ్యాక్సినేషన్ లో ఇండియా నెంబర్ వన్!

    January 30, 2021 / 12:54 PM IST

    india first place covid vaccination : కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్రపంచ దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇప్పటికే స్టార్ట్ అయ్యింది. ఆయా దేశాల్లో ప్రజలకు వ్యాక్సిన్ వేస్తున్నారు. అక్కడక్కడ కొన్ని సమస్యలు తలెత్తినా..జోరుగా పంపిణీ జరుగుతోంది. భారతదేశంలో కొద్దిగ�

    సైకిల్ పోయిందని ఫేస్ బుక్ లో పోస్టు, స్పందించిన సీఎం

    January 28, 2021 / 03:32 PM IST

    son gets new bicycle : సోషల్ మీడియాలో పోస్టు చేసిన కొన్ని తెగ వైరల్ అవుతుంటాయి. సామాన్యుడి నుంచి మొదలుకుని సెలబ్రెటీలు, ప్రముఖులు సైతం స్పందిస్తుంటారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకొనేందుకు ముందుకు వస్తుంటారు. తన కొడుకు సైకిల్ ను ఎవరో ఎత్తుకెళ్లారని, ఎవరిక�

    చిరుత పులిని చంపి తిన్నారు, కేరళలో దారుణం

    January 24, 2021 / 10:32 AM IST

    leopard and consuming its meat : కేరళ రాష్ట్రంలో దారుణ ఘటన ఒకటి వెలుగుచూసింది. కొంతమంది వేటుగాళ్లు చిరుతపులిని చంపి ఏకంగా కూర వండుకుని తిన్నారు. ఈ ఘటనలో ఐదుగురిని అరెస్టు చేసిన అటవీ శాఖ పోలీసులు చిరుత పులి చర్మం, మిగిలిన పులి కూరను స్వాధీనం చేసుకున్నారు. ఇడుక్క�

    మహిళను వేధించాడని వ్యక్తిని కొట్టి చంపిన ప్రజలు

    January 23, 2021 / 06:20 PM IST

    49 year old man died in kasargod after mob lynching due to misbehaving a woman : కేరళలోని కాసర్ గోడ్ లో దారుణం జరిగింది. ఒక మహిళపై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో 49 ఏళ్ళ వ్యక్తిని స్ధానికులు కొట్టి చంపిన దారుణ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. కాసర్గోడ్ లోని చెమ్మనాడ్ లో నివసించే రఫీక్ అనే వ్యక్తి �

    లక్కున్నోడు : లాటరీ టికెట్లు అమ్ముకొనే వ్యక్తికి రూ. 12 కోట్లు

    January 22, 2021 / 08:28 AM IST

    kerala lottery seller : లాటరీ టిక్కెట్లు అమ్ముకునే వ్యక్తికి జాక్‌పాట్‌ తగిలింది. కాళ్లకు చెప్పులరిగేలా తిరిగి లాటరీ టిక్కెట్టు అమ్మితే రాని అదృష్టం.. అమ్ముడుపోకుండా మిగిలిపోయిన టిక్కెట్టుతో వచ్చింది. కేరళ ప్రభుత్వం నిర్వహించిన క్రిస్‌మస్‌-న్యూ ఇయర్‌ �

    మనసిచ్చినవాడితో ఘనంగా నటి, ట్రాన్స్‌ ఉమెన్‌ పెళ్లి : అదృష్టమంటే ఇదే కదా..

    January 21, 2021 / 03:49 PM IST

    Kerala : Malayalam actress elizabeth harini Marriage : ట్రాన్స్‌జెండర్లను ఎవరైనా ప్రేమిస్తారా?వారిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? అసవారికి దాంపత్య జీవితం అదృష్టం ఉంటుందా? ఈ సమాజం అంత పెద్ద మనస్సుతో ఆలోచిస్తుందా? అంటే లేదనే చెప్పాలి.కానీ ట్రాన్స్ ఉమెన్ అయిన ఎలిజబెత్‌ హరిని చం

    నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని, కేరళ తొలి ట్రాన్స్ ఉమన్ కథ

    January 16, 2021 / 12:39 PM IST

    kerala transwoman story : నేను అబ్బాయి దేహంలో ఉన్న అమ్మాయిని..నా నాడీ ఇదే చెబుతోంది అంటున్నాడు. నన్ను నేను అబ్బాయిగా అనుకోలేకపోతున్నా..వెల్లడిస్తున్నాడు. ఇది కేరళ తొలి ట్రాన్స్ ఉమన్ కథ ఇది. కేరళలోని త్రిసూర్ లో జిను శశిధరన్. తల్లిదండ్రులు ఇద్దరూ నర్సులుగా పన

    పురీష నాళంలో బంగారం, అవాక్కయిన అధికారులు

    January 15, 2021 / 01:12 PM IST

    Kannur airport : బంగారాన్ని అక్రమంగా తరలించేందుకు వినూత్నంగా ఆలోచిస్తుంటారు. ఎవరికీ తెలియకుండా..బంగారాన్ని తరలించాలని అనుకుంటుంటారు. ఇందుకు కొత్త కొత్త పద్ధతులు ఎంచుకుంటుంటారు. కానీ..వారి ఆటలను ఎయిర్ ఫోర్స్ అధికారులు కట్టిస్తుంటారు. ఓ వ్యక్తి బంగార

10TV Telugu News