Home » kerala
తిరువనంతపురం : కేరళలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఏ రాయి ఎక్కడి నుండి పడుతుందో…ఎవరు ఎక్కడి నుండి దాడి చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. కేరళ రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్ర ఆగ్రహంగా ఉన్న కొంతమంది హింసాత్మక ఘటనలకు పాల్పడుతున్నారు. శబరిమల ఆ
తిరువనంతపురం: శబరిమల అయ్యప్ప ఆలయంలోకి బుధవారంనాడు 50 ఏళ్లలోపు వయసున్న ఇద్దరు మహిళలు వెళ్ళి దర్శనం చేసుకోవటాన్ని నిరసిస్తూ గురువారం కేరళ లో బంద్ పాటిస్తున్నారు. ఇద్దరు మహిళలు అయ్యప్ప దేవాలయంలో ప్రవేశించడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ
శబరిమల : అయ్యప్ప ఆలయంలోకి మహిళలు ప్రవేశించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్ నెట్ లో హల్ చల్ చేస్తున్నాయి. శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశంపై నిషేధం ఎత్తివేసిన తరువాత జరిగిన కీలక పరిణామల మధ్య పలు ఉద్రిక్త పరిస్థితులు నెలకొనటం అనంతరం పలు వివాదాల నేపథ్య�
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ స్త్రీ-పురుష సమానత్వం చాటి చెప్పేందుకు మహిళలతో భారీ మానవహారాన్ని ఏర్పాటు చేశారు. స్త్రీ-పురుష సమానత్వం, సామాజిక సంస్కరణలపై ప్రభుత్వ చిత్తశుద్ధిని చాటుకునేందుకు కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ‘‘వనితా మత�
కేరళ రాజకీయాలు మరింత హీటెక్కాయి. శబరిమల అంశం కేంద్రంగా తిరుగుతున్నాయి. శబరిమల ఇష్యూని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నంలో కేరళ ప్రభుత్వం ఉన్నట్టు కనిపిస్తోంది. సీఎం పినరయి విజయన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. భారీ నిరసనకు పిలుపునిచ్చారు. ఏక