Home » kerala
ఢిల్లీ : పుల్వామాలో జవాన్లపై ఉగ్రదాడితో దేశమంతా భగ్గుమంటోంది. చిన్న పెద్ద..అనే తేడా లేకుండా పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులపై ప్రతీకారం తీర్చుకోవాలని ప్రతి భారతీయుడు రగిలిపోతున్నాడు. బయట ఉన్న వారే కాదు జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఖైదీలు కూడా సమరా�
కేరళలో గృహప్రవేశ కార్యక్రమం కాస్తా విషాదంగా మారింది. గృహప్రవేశానికి గోమాతకు బదులు ఏనుగును తీసుకువస్తే దారుణం జరిగింది.
తిరువనంతపురం : సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఫ్యాన్సీ నెంబర్ల కోసం లక్షల రూపాయలు ఖర్చు చేస్తారు. తమ వెహికల్ కు ఫ్యాన్సీ నంబర్ల కోసం..లక్కీ నంబర్స్ కోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారనే విషయం తెలిసిందే. లక్షలు..(కోటి కూడా ఉండొచ్చు) పోసి కొన్న క�
కేరళ ఐకానిక్ ‘యక్షి’ 30 అడుగుల ఎత్తైన స్త్రీ నగ్న విగ్రహం 50ఏళ్ల తరువాత తుది మెరుగులు దిద్దుకుంటోంది. కేరళలోని పాలక్కాడ్ జిల్లాలో పర్యాటకులను ఆకర్షించే ప్రాంతాల్లో అతిపెద్ద టూరిస్ట్ ప్రాంతాల్లో ఇదొకటి.
తిరువనంతపురం గ్రీన్ ఫీల్డ్ స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. భారత్-ఏ, ఇంగ్లాండ్ లయన్స్ జట్ల మధ్య హోరాహోరీ మ్యాచ్ సాగుతోంది. ప్రేక్షకులంతా మ్యాచ్ ఏ మలుపు తిరుగుతుందాని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
గతేడాది ఆగస్టు 25న త్రిసూర్ రైల్వే స్టేషన్ నుంచి అన్ లియా అనే యువతి సడెన్ గా అదృశ్యమైపోయి ఆ తర్వాత మూడు రోజులకు అలువాలోని పెరియార్ నదిలో శవమై కన్పించిన కేసుకి సంబంధించి ఆమె తండ్రి న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది. ఎట్టకేలకు నాలుగు నెలల తర్వాత కే�
తిరువనంతపురం : ప్రముఖ మలయాళ దర్శకుడు, జాతీయ అవార్డు గ్రహీత ప్రియనందన్ పై శుక్రవారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు ఆవుపేడతో దాడి చేసి పిడిగుద్దులు గుద్ది గాయ పరిచారు. శుక్రవారం ఉదయం ఆయన ఇంటి నుండి పాలు తీసుకురావటానికి బయటకు రావటంతో , ఇంటి �
తిరువనంతపురం: చేసిన పాపానికి శిక్ష అనుభవించాల్సిందే అంటూ శబరిమలలోకి ప్రవేశించిన కనకదుర్గ అత్తింటివారు ఆమెను ఇంట్లో నుంచి గెంటేశారు. అయ్యప్ప ఆలయంలోకి అడుగుపెట్టినందుకు కనకదుర్గ అత్త ఆమెపై చేయి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఏకం
హిందూ, ముస్లిం వివాహం సుప్రీంకోర్టు కీలక తీర్పు భర్త ఆస్తిపై భార్యకు హక్కు లేదు పిల్లలకు మాత్రం హక్కు ఢిల్లీ : హిందూ, ముస్లిం వివాహం (మతాంతర వివాహం)పై దేశ అత్యున్నత న్యాయం అయిన సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. హిందూ-ముస్లిం వివాహబంధం�
తిరువనంతపురం : కేరళలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయాన్ని ఆదివారం మూసివేశారు. మకరవిళక్కు వార్షిక పూజల కోసం తెరిచిన ఆలయాన్ని 67 రోజుల తర్వాత ఆదివారం మూసివేశారు. ఆలయం మూసే ముందు పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పందళరాజ వం�