Home » kerala
త్రివేండ్రం : కేరళలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ప్రజలు సతమతమవుతున్నారు. అనారోగ్యాలకు గురవుతున్నారు. వడదెబ్బతో ముగ్గురు మృతి చెందారు. ఎండల తీవ్రతకు పలువురు అనారోగ్యంతో బాధపడుతున్న�
సార్వత్రిక ఎన్నికల సమయాన కేరళలోని తిరువనంతపురం జిల్లా ఎన్నికల అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పర్యావరణ పరిరక్షణపై ఫోకస్ పెట్టారు. పర్యారణానికి హాని కలగకుండా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. రాజకీయ పార్టీల నాయకులకు, ఎన్నికల్లో పోటీ అభ�
తిరువనంతపురం : సెల్ఫీ మోజు ప్రాణాలు తీస్తోంది. సెల్ఫీ తీసుకోవడానికి వెళ్లి ప్రమాదాలు బారిన పడుతున్నారు. ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. ఇప్పటికే అనేక మంది సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదానిగురై మృతి చెందారు. తాజాగా కేరళలో ఓ యువకుడి సెల్ఫీ మోజు అ�
దేవాలయాలలో దేవుళ్లకు నైవేద్యంగా ఏం పెడతారు.. ఏంటా పిచ్చి ప్రశ్న అంటారా.. ఏదన్నా విషయం చెప్పుకుంటున్నాము అంటే విశేషమైతేనే కదా..
కేరళలో మరో కొత్త వైరస్ పుట్టుకొచ్చింది. నిఫా వైరస్ బారినపడిన కేరళ ప్రజలు కోలుకునేలోపే ‘వెస్ట్ నైల్’ అనే కొత్త వైరస్ విజృంభించింది.
ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఇదిలా ఉంటే ఎన్నికల కమీషన్(ఈసీ) పెట్టిన నిబంధనలు ఈసారి గట్టిగా ఉన్నాయి. సోషల్మీడియాపై ఆంక్షలు పెట్టడం.. మతం, కులం పేరుతో ఓట్లు అడిగితే కఠిన చర్యలు ఉంటాయని స్పష
ఢిల్లీ: వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఏపీ లో సిపిఐ, పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం, తెలంగాణలో సిపిఐ, బీ.ఎల్.ఎఫ్ తో కలిసి పోటీ చేస్తామని, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి చెప్పారు . లోక్ సభ ఎన్నికల పొత్తులపై మాట్లాడుతూ ఆయన “�
కొదిన్హి : టెక్నాలజీకి అంతుచిక్కని రహస్యాలెన్నో. టెక్నాలజీ ఎంతో డెవలప్ అయిందని గొప్పగా చెప్పుకునే ప్రస్తుతం తరుణంలో సైన్స్ పరిజ్ఞానికి కూడా అంతుచిక్కకుండా రహస్యంగా ఉంది ఓ చిన్న గ్రామం. అదే కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లాలోని కొదిన్హి గ్రామ�
యువ మళయాల దర్శకురాలు నయన్ సూర్యన్ (28) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. తిరువనంతపురంలోని ఆమె నివాసంలోని బెడ్ రూమ్ లో సోమవారం(ఫిబ్రవరి-25,2019) ఉదయం శవమై కనిపించింది. నయన్ స్వస్థలం అలప్పాడ్. కూతురు ఎన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయకపోవడంతో త
తిరువనంతపురం: అయ్యప్ప ఆలయంలోకి మహిళల ప్రవేశంపై శబరిమల రగులుతుండగానే మరో అంశం తెరపైకి వచ్చింది. కేరళలో స్త్రీలకు ప్రవేశం లేని మరో పుణ్యక్షేత్రం.. అగస్త్యకూడం. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఈ నిషేధాన్ని బద్దలు కొడుతు..ఓమహిళ అగస్త్యకూడంపై కాలు మో�