Home » kerala
మళయాల సూపర్ స్టార్స్ మమ్ముట్టి,మోహన్ లాల్ లు ఓటు వేశారు. కొచ్చిలో మమ్ముటి ఓటు వేయగా,తిరువనంతపురంలో మోహన్ లాల్ క్యూలైన్ లో వెళ్లి ఓటు వేశారు. సార్వత్రిక ఎన్నికల మూడో దశలో భాగంగా మంగళవారం(ఏప్రిల్-23,2019) దేశవ్యాప్తంగా 117 లోక్ సభ స్థానాలకు పోలింగ్ జ�
కేరళ సీఎం పిన్నరయి విజయన్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కన్నూర్ జిల్లాలోని పిన్నరయిలోని ఆర్ సీ అమల బేసిక్ యూపీ స్కూల్ లోని పోలింగ్ బూత్ దగ్గర క్యూలో నిలబడి వెళ్లి విజయన్ ఓటు వేశారు.సార్వత్రిక ఎన్నికల మూడో ఫేజ్ లో భాగంగామంగళవారం(ఏప్రిల్-
ఆమె మాట్లాడుతుంటే ప్రతిపక్షాలు వణుకుతాయ్.. ఆమె ప్రచారం చేస్తుంటే పార్టీ శ్రేణులు ఆనందపడుతాయ్.. ఆమె వస్తుందంటే చుట్టూ జనమే.. అయినా కూడా ఆమె ఒక సాధారణ స్త్రీ మాదిరిగా వంటింట్లోకి వెళ్లి కట్ చేసిన పండ్లను తీసుకుని వచ్చి అందరికీ కూర్చోబెట్టి స్�
శ్రీలంక రాజధాని కొలంబోలో ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. రక్తపుటేరులు పారించారు. వరుస బాంబు పేలుళ్లతో శ్రీలంక చిగురుటాకులా వణికిపోయింది. బాంబు పేలుళ్లలో 300మంది చనిపోయారు. 600మంది గాయపడ్డారు. చనిపోయిన వారిలో 35మంది విదేశీయులు ఉన్నారు. పేలుళ్�
ఢిల్లీ : 3వ దశ పోలింగ్ జరిగే రాష్ట్రాల్లో ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలతో ముగుస్తుంది. మూడో దశలో అమిత్ షా, రాహుల్ గాంధీ సహా చాలా మంది ప్రముఖులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దేశవ్యాప్తంగా 116 నియోజక వర్గాల్లో ఏప్రిల్ 23న పోలింగ్ నిర
గత పదేళ్లలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీపై అనేక రకాల వ్యక్తిగత దాడులు జరిగాయన్నారు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంకగాంధీ. గడిచిన పదేళ్లుగా ప్రత్యర్థులు రాహుల్ వ్యక్తిత్వాన్ని చూపించిన తీరు సత్యదూరమన్నారు.లోక్ సభ ఎన్నికల ప్రచా�
వెడ్డింగ్ ఫొటో షూట్ లో పాల్గొన్న ఓ జంట ఫొటోకి ఫోజులిస్తూ జారిపోయి నదిలో పడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను వెడ్ ఫ్లానర్ వెడ్డింగ్ స్టూడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజ�
కేరళకు మరో విపత్తు పొంచి ఉంది.. మండే ఎండాకాలంలో వర్షాల ముప్పు ఉందని హెచ్చరించింది కేరళ వాతావరణ శాఖ. కేరళ రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు ముంచెత్తనున్నట్లు వార్నింగ్ ఇచ్చింది. 2019, ఏప్రిల్ 20వ తేదీ శనివారం నుంచి 23వ తేదీ మంగళవారం వరకూ ఎడతెరిపి
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి నోబెల్ సహన బహుమతి ఇవ్వాలని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు కోరుతున్నారు.రాహుల్ కి ఇంత సహనం ఎక్కడినుంచి వచ్చిందబ్బా అని ఫన్నీగా సోషల్ మీడియాలో సెటైర్లు వేస్తున్నారు.ఎంత కోపం వచ్చేలా చేసిన కూల్ గా ఉన్న ర�
నేను మోదీలా కాదు.. ఆయనలాగా అబద్ధాలు చెప్పడానికి నేను ఇక్కడికి రాలేదని కాంగ్రెస్ చీఫ్ రాహుల్ గాంధీ పేర్కొన్నారు. రాహుల్ గాంధీ వయనాడ్ వ్యాలీలోని తిరునెల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజలు చేసిన అనంతరం ఆయన ఎన్నికల ప్రచారంలో పాల�