Home » kerala
కేరళ సీఎం పిన్నరయి విజయన్ తో తెలంగాణ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు.కేరళ రాజధాని తిరువనంతపురంలోని క్లిఫ్ హౌస్ లో విజయన్ తో కేసీఆర్ భేటీ అయ్యారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ఈ సమావేశంలో ఇద్దరు సీఎంలు చర్చించారు. లోక్ సభ ఎన్నికలు, ఫలిత�
తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో చర్యలను ముమ్మరం చశారు. దేశవ్యాప్తంగా అన్నీ పార్టీల మద్దతు కూడగట్టడంలో భాగంగా ఇవాళ(06 మే 2019) కేరళకు వెళ్లబోతున్నారు కేసిఆర్. త్రివేండ్రంలో సాయంత్రం 6గంటలకు కేరళ సీఎం పినరయి విజయన్�
దురదృష్టం వెంటాడితే అరటిపండు తిన్నా పన్ను విరుగుతుందని సామెత. దీనికి కేరళ ఘటనే ప్రత్యక్ష ఉదాహరణ. సాధారణంగా బైక్ నడిపేటప్పుడు హెల్మెట్ పెట్టుకుంటాం. ఇది సేఫ్టీ కోసం.. కారు నడిపినప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకుంటాం. ఇదికూడా సేఫ్టీ కోసమే. కానీ �
కేరళలో ముస్లిం కాలేజీల్లో,స్కూళ్లలో బుర్ఖా ధరించడంపై ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ(MES) నిషేధం విధించింది.ముస్లిం ఎడ్యుకేషన్ సొసైటీ…తమ పరిధిలోని అన్ని స్కూళ్లు,కాలేజీల్లో మహిళలు బర్ఖా ధరించడంపై నిషేధం విధిస్తూ సర్క్యూలర్ జారీ చేసింది.రి�
కేరళలో వైఫ్ స్వాపింగ్ కల్చర్ మొదలైంది.యూరప్ లోని చాలా దేశాల్లో పార్టీల సమయంలో పరస్పర అంగీకారంతో ఒకరి భార్యతో మరోకరు సెక్స్ చేస్తుంటారు.దీన్నే వైప్ స్వాపింగ్ అంటారు. ఈ కల్చర్ ఇప్పుడు కేరళలో పెరిగిపోతుంది. లైంగిక ఆనందం కోసం భార్యలను మార్చుక�
శ్రీలంకలో ఐసీస్ ఉగ్రదాడి అనంతరం దక్షిణ భారతదేశంలో ఉగ్రదాడులకు కుట్రలు జరుగుతున్నట్లు ఇంటిలిజన్స్ హచ్చరించిన నేపథ్యంలో ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలలో నిఘా పెంచారు అధికారులు. ఈ క్రమంలోనే క్రిస్టియన్లు ఎక్కువగా ఉండే కేరళలో ఉగ్రద�
కేరళ: జాతీయ దర్యాప్తు సంస్ధ NIA కి చెందిన అధికారులు ఆదివారం కేరళలోని కాసరగోడ్, పాలక్కాడ్ లలో సోదాలు నిర్వహిస్తునారు. 2016 లో కాసర్ గోడ్ లో మిస్సైన 21 మంది యువకులు ఉగ్రవాద సంస్ధల్లో చేరిన కేసుకు సంబంధించి ఈ సోదాలు జరుగుతున్నాయి . కాసర్ గోడ్ లోని ఇద�
ఏపీకి ‘ఫణి’ తుఫాన్ ప్రమాదం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ ప్రభావం కేరళ రాష్ట్రంపై కూడా పడే ఉన్న క్రమంలో కేరళలో రెడ్ అలర్ట్ ప్రకటించారు. 2018లో వచ్చిన వరదలకు అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి ‘ఫణి’ తుఫాన్ ప్రభావం చసపిస్తుందనే భయ�
దేశంలో ఓ వైపు ఎన్నికల వేడి,మరోవైపు భానుడి భగభగలు కొనసాగుతున్నాయి. విమర్శలు,ప్రతివిమర్శలతో నాయకులు ఎన్నికల వేడిని మరింత రాజేస్తున్నారు.అయితే ఎన్నికలు ముగిసిన తర్వాత నాయకులందరూ ఒకటై పోతారు.కానీ వారి కోసం అప్పటివరకు కొట్టుకున్న కార్యకర్తలు
లోక్సభ మూడో దశ ఎన్నికలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఓటు వేయటానికి పోలింగ్ కేంద్రానికి వెళ్లిన మీకు సడెన్ గా అక్కడ పాము ప్రత్యక్షమైతే ఎలా ఉంటుంది. షాక్ అవుతారు కదూ. ఓ పోలింగ్ కేంద్రంలోఅదే జరిగింది. పోలింగ్ ప్రారంభైంది. ఓటర్లు పోలింగ్ కేంద