kerala

    14 ఏళ్లు 6 మర్డర్ల కేసులో షాకింగ్ ట్విస్ట్

    October 9, 2019 / 02:40 PM IST

    ఆస్తి కోసం అత్తింటి వారిని ఒక్కొక్కరిగా హత్య చేసిన కేరళ మర్డర్స్‌ విచారణలో కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హంతకురాలు జాలీని సీరియల్‌ కిల్లర్‌గా పరిగణించిన

    కోడలే కిల్లర్ : సైనేడ్ ఇచ్చి 14 ఏళ్లలో ఆరుగురి హత్య

    October 7, 2019 / 02:29 PM IST

    కేరళలో సంచలనం సృష్టించిన సీరియల్ మర్డర్ల కేసు విచారణలో షాకింగ్ విషయాలు వెలుగుచూస్తున్నాయి. ఈ కేసు గురించి తెలుసుకుని అంతా షాక్ అవుతున్నారు. ఆస్తి కోసం

    వీడిన హత్యల మిస్టరీ : మటన్ సూప్ లో సైనెడ్ కలిపి.. 14ఏళ్లుగా కుటుంబంలో ఒక్కొక్కరిని చంపేసింది

    October 6, 2019 / 05:44 AM IST

    కేరళలో సంచలనం రేపిన హత్యల మిస్టరీ వీడింది. 14 ఏళ్లలో ఆరుగురు కుటుంబసభ్యులు హత్యకు గురయ్యారు. వారందరిని మర్డర్ చేసింది కుటుంబసభ్యురాలే. పోలీసుల

    తిరుపతి లడ్డూలో కేరళ జీడిపప్పు!

    October 3, 2019 / 02:29 AM IST

    తిరుపతి..అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది స్వామి వారు..తర్వాత లడ్డూ. అవును ఇక్కడి లడ్డూకు ఎంతో పేరు ఉంది. ఇక్కడి లడ్డూకు ఉన్న ప్రాముఖ్యత వేరు. వెంకన్న లడ్డూ గురించి బహుశా తెలియని వారుండరు. అమోఘమైన ఈ లడ్డూ పేరు వింటే చాలు నోట్లో నోళ్లు ఊరుతాయి. ఈ �

    54ఏళ్ల తర్వాత… ఆ నియోజకవర్గంలో ఎల్డీఎఫ్ విజయం

    September 27, 2019 / 11:33 AM IST

    54 ఏళ్ల తర్వాత కేరళలోని పాలా నియోజకవర్గంలో లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్(ఎల్డీఎఫ్) కూటమి అభ్యర్థి మణి సీ కప్పన్ విజయం సాధించారు. గత 54 ఏళ్ల నుంచి కాంగ్రెస్ అభ్యర్థి కేఎం మణి పాలా నియోజకవర్గం నుంచి విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే ఆయన ఈ ఏడాది ఏప్రి�

    కోసిపడెయ్యాలి : 7వ తరగతి బాలికపై 30మంది అత్యాచారం

    September 24, 2019 / 09:41 AM IST

    కేరళలో దారుణం జరిగింది. 7వ తరగతి చదువుతున్న విద్యార్థినిపై 30మంది రేప్ కు పాల్పడ్డారు. రెండేళ్లుగా తనపై 30మందికి పైగా తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాలిక తెలిపింది. అయితే తన తల్లిదండ్రులకు ఈ విషయం తెలుసునని వ్యభిచార వ్యాపారంలోకి తన తండ్రే త

    ఎంత అదృష్టవంతులో : 300రూపాయలతో లాటరీ టిక్కెట్ కొంటే 12కోట్లు వచ్చాయి

    September 19, 2019 / 03:40 PM IST

    కేరళలో జ్యూవెలరీ షాపులో పనిచేసే ఆరుగురు ఉద్యోగులు ఐదు నిమిషాల్లో కోటీశ్వరులైపోయారు. ఒక్క లాటరీ టిక్కెట్ వారి జీవితాల్ని మార్చివేసింది. సరదాగా కొన్న లాటరీ టిక్కెట్ వారిని కోటీశ్వరులని చేసింది. కేరళలోని కొల్లం జిల్లాలోని కరునాగపల్లిలోన�

    బస్సును అరెస్ట్ చేసిన పోలీసులు

    September 19, 2019 / 01:41 PM IST

    కేరళ పోలీసులు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిన బస్సుకి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్ లో హల్ చల్ చేస్తోంది. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించి అందరి ప్రాణాలను డ్రైవర్ ెలా రిస్�

    కేరళలో ఘనంగా మొదలైన ఓనం సంబరాలు

    September 2, 2019 / 11:50 AM IST

    కేరళలో ఓనం సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. కొచ్చి సమీపంలోని చారిత్రక ప్రాంతమైన త్రిపునిథురాలో ఘనంగా అథం వేడుకలు సోమవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సాంస్కృతిక శాఖ మంత్రి ఎ.కె.బాలన్ ఈ ఉత్సవాన్ని ప్రారంభించారు. కొచ్చిని పాలించిన రాజు తమ మొత్తం పరివారం

    తెలుగు రాష్ట్రాల వాహనదారులకు ఊరట… అమల్లోకిరాని మోటారు వాహన చట్టం 

    September 1, 2019 / 03:43 PM IST

    కేంద్ర ప్రభుత్వం సెప్టెంబరు 1, 2019 నుంచి అమల్లోకి తీసుకువచ్చిన కొత్త మోటారు వాహన సవరణ చట్టం అమలుపై తెలుగు రాష్ట్రాలు నిర్ణయం తీసుకోలేదు. ఆ చట్టంపై సమీక్షించిన తర్వాతే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఒక నిర్ణయం తీసుకునే అవకాశముంది. ప్రస్తుతమ

10TV Telugu News