kerala

    స్కూల్లో ‘వాటర్ బెల్’ మోగింది..పిల్లలూ నీళ్లు తాగండీ..

    November 17, 2019 / 08:46 AM IST

    స్కూల్లో బెల్ మోగిందంటే పిల్లలంతా బిలబిలా మంటూ క్లాస్ రూముల్లోకి వెళ్లిపోతారు. అదే సాయంత్రం మోగిందంటే.. ఎగురుకుంటూ స్కూల్ నుంచి బైటకొచ్చి ఇంటికెల్లిపోతారు. కానీ  కేరళలోని ఓ  స్కూల్ లో మాత్రం ‘వాటర్ బెల్’ మోగుతోంది. అదేంటి..స్కూల్స్ లో &nbs

    స్వామి శరణం : తెరుచుకున్న అయ్యప్ప ద్వారాలు

    November 16, 2019 / 11:46 AM IST

    స్వామియే శరణం అయ్యప్ప..ఘోషతో శబరిమల ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. శబరిమల ఆలయ తలుపులను అర్చకులు 2019, నవంబర్ 16వ తేదీ శనివారం సాయంత్రం 5 గంటలకు తెరిచారు. 41 రోజుల మండల దీక్షల కోసం ఆలయం తెరుచుకుంది. ఈ సందర్భంగా అయ్యప్ప స్వామి ఆలయంలో అర్చకులు ప్రత్యే�

    శబరిమలైలో ఏం జరుగబోతోంది : తెరుచుకోబోతున్న సన్నిధానం

    November 16, 2019 / 02:18 AM IST

    శబరిమలైలో ఏం జరగబోతోంది. మండలపూజకి మణికంఠుడు సిద్ధమవుతోన్న వేళ ఇదే ప్రశ్న ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.

    పబ్లిసిటీ కోసమే మహిళలు శబరిమల వస్తున్నారు : కేరళ మంత్రి

    November 15, 2019 / 01:09 PM IST

    శబరిమలలో మహిళలకు ప్రవేశం కల్పించే  కేసును సుప్రీం కోర్టు విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసిన ర్రంలో అయ్యప్ప ఆలయంలోకి అన్ని వయస్సుల మహిళలను అనుంతించే విషయంపై గందరగోళం ఏర్పడింది. మండల పూజ కోసం  నవంబర్ 16 నుంచి అయ్యప్ప ఆలయం తెరవనున్నారు. 17 నుంచ�

    ప్రజల హృదయాలు గెల్చుకున్న ప్రణవ్ : సీఎంకు కాలితో షేక్ హ్యాండ్..సెల్ఫీ

    November 13, 2019 / 01:52 AM IST

    రెండు చేతులు లేవని ఆ యువకుడు ఎప్పుడూ బాధపడలేదు. చిన్నలోపం ఉంటేనే..దాని వల్ల తాము జీవితంలో ఎదగలేకపోతున్నామని చాలామంది తెగ బాధపడిపోతుంటారు. కొందరైతే తమ ప్రాణాలను కూడా తీసుకుంటుంటారు.. కానీ అతడు మాత్రం తన వైకల్యాన్ని జయించాడు. అందరి గుండెల్లో �

    రాష్ట్రంలో పబ్ లకు పర్మిషన్ ఇవ్వనున్న ప్రభుత్వం 

    November 12, 2019 / 12:45 PM IST

    కేరళలో పబ్‌ల ఏర్పాటుకు అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వం అంగీకరించింది. రాష్ట్రంలో పబ్‌లు లేకపోవడం పట్ల ప్రభుత్వంపై వస్తున్న విమర్శల దృష్ట్యా సీఎం పినరయి విజయన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రోజంతా ఎక్కువ సమయం పనిచేసి అలిసిపోయే ఐటీ ఉద్యోగులు, ఇతర

    ఓం నమశ్శివాయ : 111 అడుగుల ఎత్తైన మహా శివలింగానికి తొలిపూజ

    November 12, 2019 / 04:07 AM IST

    కార్తీక మాసం సందర్భంగా ఓం నమశ్శివాయ.. అంటూ శివనామస్మరణతో శివాలయాలన్నీ మారు మ్రోగుతున్నాయి. కార్తీక మాసంలో సోమవారానికి చాలా ప్రత్యేకత ఉంది. ఈ సందర్భంగా తిరువనంతపురంలోని చెంకల్‌ పంచాయతీలో ప్రతిష్ఠించిన మహా శివలింగానికి కార్తీక సోమవారం నాడ�

    మహా తుఫాన్ బీభత్సం : తమిళనాడు, కర్నాటక, కేరళలో భారీ వర్షాలు

    November 1, 2019 / 11:10 AM IST

    భారీ వర్షాలతో మహా తుఫాన్‌తో విరుచకపడుతోంది. ప్రచండమైన గాలులు వీస్తున్నాయి. చెట్లు..కరెంటు స్తంభాలు ఎక్కడికక్కడ నేలకొరుగుతున్నాయి. సముద్రం అల్లకల్లోలంగా మారుతోంది. అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. ఏమవుతుందోనన్న టెన్షన్ నెలకొంది. తీర ప్

    అయ్యప్పస్వాముల కోసం : శబరిమలకు ప్రత్యేక రైలు 

    October 29, 2019 / 03:04 PM IST

    శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తుల రద్దీ తట్టుకునేందుకు ఈస్ట్ కోస్ట్ రైల్వే ఒక ప్రత్యేక రైలును నడుపుతోంది. విశాఖపట్నం-కొల్లాం మధ్య ఈ రైలు నడుస్తుంది. 2019, నవంబర్ 17 నుంచి 2020 జనవరి 21 మధ్య ఈ ప్రత్యేక రైలు 10 ట్రిప్పులు తిరుగుతుంది.  రైలు నెంబరు 08515 నవంబర్ 17 �

    హై బ్లడ్ ప్రెజర్…హాస్పిటల్ లో కేరళ మాజీ సీఎం

    October 25, 2019 / 03:57 PM IST

    కమ్యూనిస్టు పార్టీ సీనియర్ నాయకుడు,కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానందన్ శుక్రవారం(అక్టోబర్-25,2019)హాస్పసిటల్ లో చేరారు. తీవ్ర రక్తపోటు కారణంగా ఆయనను ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చినట్లు పార్టీ తెలిపాయి. ఈ వార్తను తెలుసుకున్న సీఎం పినరయ్ విజయన్ వెంట�

10TV Telugu News