Home » kerala
కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన కొత్త మోటారు వెహికల్ యాక్ట్ లో ప్రకటించిన జరిమానాలను తగ్గించాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది. అక్టోబరు 23, బుధవారంనాడు సమావేశమైన కేబినెట్ మీటింగ్ లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా.. మద్యం తాగి వాహానం నడిప�
దీపావళి పండుగను పలు పేర్లతో పలు విధాలుగా జరుపుకుంటారు భారతీయులు. అమావాస్య రోజున వచ్చే దీపావళికి తర్వాత రోజును కేరళ ప్రజలు బలిపాడ్యమిగా జరుపుకుంటారు. కార్తీక శుద్ధ పాడ్యమే ఈ బలిపాడ్యమి. రాక్షసరాజు అయిన బలి చక్రవర్తిని పూజించటం కేరళవాసులు స
కాంగ్రెస్ ఎంపీ భార్య, జర్నలిస్ట్ లిండా ఈడెన్ వివాదస్పద కామెంట్ చేశారు. కేరళలో జర్నలిస్టుగా పని చేస్తున్న ఆమె.. ఫేస్ బుక్ ద్వారా చేసిన కామెంట్తో ట్రోలింగ్కు గురవుతున్నారు. ‘తలరాత అనేది ఓ రేప్ లాంటిది. దానిని ఎదురించలేకపోతే ఎంజాయ్ చేయాలి̵
దేశంలోని పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. రాబోయే మూడు రోజుల్లో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా కేరళ రాష్ట్రంలో వరుణుడు బీభత్సం సృష్టిస్తున్నాడు. అక్టోబర్ 21వ తేదీ సోమవారం ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిం�
కేరళలో కస్టమ్స్ అధికారులు 23 ప్రాంతాల్లో చేసిన దాడుల్లో రూ.50కోట్ల విలువగల 123 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఇంత బంగారం ఎక్కడ, ఎలా దొరికిందన్న డౌట్ మనకు రావచ్చు. కేరళలో గోల్డ్ స్మగ్లింగ్ జరుగుతోందని ఎవరో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీం�
ప్రైవేటు స్కూల్స్,కాలేజీల ఉద్యోగులను,అన్ ఎయిడెడ్ సెక్టార్ లో పనిచేస్తున్నవారిని మెటర్నిటీ బెన్ ఫిట్ యాక్ట్ కిందకు తీసుకొస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ యాక్ట్ కింద ప్రైవేటు ఎడ్యుకేషన్ సెక్టార్ ఉద్యోగ
‘అస్తమించిన సూర్యుడు తిరిగి ఉదయించడం ఎంత సత్యమో.. పోరాడిన ప్రతి వ్యక్తి గెలుస్తారనేది అంతే సత్యం’. తన బతుకులో చీకట్లు ఉన్నాయని నిరాశపడని ఓ యువతి భారతదేశపు మొట్టమొదటి అంధ ఐఎఎస్ అధికారిగా బాధ్యతలు చేపట్టారు. కళ్లు, కాళ్లు చక్కగా ఉండి ఏమీ చే
భారత్కు చెందిన నన్ మరియం థ్రెసియాను పోప్ ఫ్రాన్సిస్ పునీతగా ప్రకటించారు. ఆదివారం కేరళలో జరిగిన కార్యక్రమంలో థ్రెసియాతో పాటూ మరో నలుగురిని కూడా పునీతులుగా ఆయన ప్రకటించారు. కేరళలో అపారభక్తి విశ్వాసాలున్న క్రైస్తవ కుటుంబంలో జన్మించిన థ్రె
ఐదు రోజుల భారత పర్యటన కోసం నెదర్లాండ్స్ రాజదంపతులు విలియమ్ అలగ్జాండర్,మాక్సియా ఆదివారం అర్థరాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో రాజదంపతులకు ఘనస్వాగతం పలికారు అధికారులు. కళాకారులు సాంస్కృతిక నృత్యాలతో స్వాగతం పలికారు. 2013లో
వయస్సు చిన్నదనే ఉద్దేశ్యంతో అమ్మాయి ఫ్యామిలీ ప్రేమ వివాహానికి నిరాకరించింది. విషయం పోలీసుల వరకూ వెళ్లడంతో కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. మొండితనంతో ఆ యువకుడి చేసిన పనికి టీనేజ్ వయస్సున్న బాలికతో పాటు ప్రేమికుడు మంటల్లో కాలిపోయాడు. కేరళల�