Home » kerala
కొచ్చిన్ : అందాల భామ అమలాపాల్ కొన్ని నెలల క్రితం ఓ వివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. కేరళలో నివసిస్తూ పుదుచ్చేరిలో ఉంటున్నట్టు తప్పుడు చిరునామా సృష్టించి లగ్జరీ కారు కొన్నారని అమలాపాల్పై పలు ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణ�
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి ఓ యువకుడు ముద్దు పెట్టాడు. తాను ప్రతినిధ్యం వహిస్తున్న కేరళ లోని వయనాడ్ లో ఇవాళ(ఆగస్టు-28,2019)రాహుల్ గాంధీ పర్యటిస్తున్నారు. ఇటీవల వచ్చిన వరదల కారణంగా వయనాడ్ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఇప్పటికే పలుసార్లు వయనా
కోజికోడ్: పెళ్లి చేసుకోటానికి కేరళ వచ్చిన ఎన్నారై పెళ్లి కొడుకును పోలీసులు అరెస్టు చేశారు. వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేసి ఆతర్వాత బెయిల్ పై విడుదల చేశారు. వివరాల్లోకి వెళితే ఆర్కే సమీష్ అనే ఎన్నారై పారిశ్రామిక వేత్తకు కేరళలో�
లష్కరే తోయిబా ఉగ్రవాదులు ఆరుగురు శ్రీలంక మీదుగా దేశంలోకి ప్రవేశించారని నిఘా వర్గాలు హెచ్చరించటంతో దక్షిణాది రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు.
గతేడాది భారీ వర్షాలు,వరదలతో కేరళ అతలాకుతలమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో కేంద్రపాలిత ప్రాంతం దాద్రా అండ్ నగర్ హవేలి కలెక్టర్…ఓ సామన్య వ్యక్తిలా ఓ సహాయక శిభిరంలో 8 రోజుల పాటు మూటలు మోసినా ఎవ్వరూ ఆయన్ను గుర్తు పట్టేలేదు. చివరకు ఆయన ఐఏఎస్ ఆఫీసర్
టీమిండియా వెటరన్ క్రికెటర్ శ్రీశాంత్కు ఒకటి పోతే ఒకటి అన్నట్లు తయారైంది పరిస్థితి. మొన్నటి వరకూ ఉన్న క్రికెట్ నిషేదం ఎత్తేసి వారం కూడా పూర్తి కాలేదు. అతని ఇంట్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. కుటుంబంతో పాటు కేరళలో నివాసముంటున్న శ్రీశా�
2019 మే 22వ తేదీ నాటికే అండమాన్ నికోబర్ దీవుల్లోకి నైరుతు రుతుపవనాలు తాకుతాయని వెల్లడించింది. అక్కడి నుంచి
రాష్ట్ర ప్రభుత్వం సంచలనం నిర్ణయం తీసుకుంది. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో ఆధార్ ఆధారిత హాజరు తప్పనిసరి చేసింది.
కేరళ రాష్ట్రంలోని త్రివేండ్రం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో ఓ ప్రయాణీకుడి వద్ద నుంచి ఏకంగా రూ.8.5 కోట్ల విలువైన బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
కేరళలోని త్రిస్సూర్ పూరమ్ ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. ఈ ఉత్సవాల్లో కేరళలోనే అతిపెద్దదైన గజరాజుపైనున్న నిషేధాన్ని తొలగించారు. దీంతో 54ఏళ్ల ఏనుగు తెచికొట్టుకవు రామచంద్రన్ ఉత్సవాల్లో పాల్గొన్నది. పదిన్నర అడుగుల ఎత్తుంటే ఈ ఏనుగుపై స్వ�