kerala

    మోడీ ప్రకటన:శబరిమల అంశంలో బీజేపీ ప్రజల పక్షమే

    January 15, 2019 / 02:00 PM IST

    కేరళ: శబరిమల అంశంలో కేరళలోని లెఫ్ట్ ప్రభుత్వ తీరు సిగ్గుచేటుగా ఉందని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. కేరళలోని కొల్లాంలో జరిగిన కార్యక్రమంలో మోడీ మాట్లాడుతూ..ఎల్డీఎఫ్ ప్రభుత్వం ద్వంద వైఖరిని అవలంబిస్తోందని, సాంప్రదాయాలను కమ్యూనిస్టు

    అయ్యప్ప గుడిలోకి వెళ్తావా : కనకదుర్గ తలపగలకొట్టిన అత్త

    January 15, 2019 / 07:31 AM IST

    కేరళ: హిందువుల పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప ఆలయంలోకి ప్రవేశించి చరిత్ర సృష్టించిన ఇద్దరు మహిళల్లో ఒకరైన కనకదుర్గపై స్వయంగా అత్త దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. 2019, జనవరి 14వ తేదీ సోమవారం కనకదుర్గ అత్తింటికి వెళ్లింది. కోడలిని చూడగానే అత

    దర్శనమిచ్చిన మకర జ్యోతి: శరణుఘోషతో శబరిగిరులు

    January 14, 2019 / 01:33 PM IST

    శబరిమల: కేరళ లోని ప్రముఖ పుణ్యక్షేత్రం అయ్యప్ప స్వామి కొలువై ఉన్న శబరిమలలోని శబరిగిరుల్లో మకర జ్యోతి ఈసాయంత్రం దర్శనమిచ్చింది. మకర జ్యోతి కనపడగానే శబరిగిరులు అయ్యప్ప శరణు ఘోషతో మారు మోగిపోయాయి. లక్షలాది మంది భక్తులు జ్యోతి దర్శనం చేసుకు�

    సుప్రీం ఆదేశాలు : కార్లు, బైకులు రీ మోడల్ చేస్తే నంబర్ మాయం

    January 10, 2019 / 07:12 AM IST

    ఢిల్లీ : కారు, బైక్ వంటి వాహనాలు కొనుగోలు చేసి తరువాత రిజిస్ట్రేషన్ చేయించం సర్వసాధారణమే. తరువాత వారి వారి ఇష్టాలను బట్టి కార్లు, బైక్స్ వంటి వెహికల్స్ కు రీ మోడల్ చేయించుకోవటం ఫ్యాషన్ గా మారింది. సరికొత్త హంగుల కోసం రీ మోడల్ చేయించుకునే విషయ�

    పోలీసంటే వీడేరా : దమ్ముంటే చెయ్యి వెయ్యరా..

    January 5, 2019 / 09:54 AM IST

    కేరళలో బస్సులపై ఆందోళనకారులు దాడులకు దిగిన సమయంలో ఓ పోలీస్ విసిరిన సవాల్ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

    శబరిమలలో హై టెన్షన్ : బాంబులతో ఎటాక్స్..

    January 5, 2019 / 05:36 AM IST

    శబరిమలలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది.ఈ క్రమంలో సీపీఎం..బీజేపీ  నాయకుల ఇళ్లపై బాంబులు, రాళ్లతో ఆందోళన కారులు దాడులు విరుచుకుపడుతున్నారు. శబరిమలలో మహిళల అయ్యప్ప ఆలయ ప్రవేశంపై ఉద్రికత్తలు కొనసాగుతున్నాయి. ఇద్దరు మహిళలు స్వామి దర్శనం చేసుకున�

    శబరిమలలో శ్రీలంక మహిళ : నన్ను ఆపే హక్కు ఎవరికీ లేదు 

    January 4, 2019 / 05:22 AM IST

    అయ్యప్ప ఆలయంలో శ్రీలంక మహిళ హల్ చల్ చేసింది.  ఇప్పటికే అయ్యప్ప ఆలయంలోకి ఇద్దరు మహిళలు ప్రవేశించడంతో కేరళ అట్టుడుకుతోంది. మహిళల ప్రవేశాన్ని నిరసిస్తూ గురువారం కేరళ రాష్ట్ర వ్యాప్తంగా హిందూ సంస్థలు నిర్వహించిన బంద్ హింసాత్మకంగా మారింది. ఈ గ

    శబరిమలలోకి మహిళలను పంపిస్తాం అంటున్న కేరళ సీఎం

    January 3, 2019 / 08:00 AM IST

    స్వామియే శ ‘రణం’ – సుప్రీం తీర్పును గౌరవిస్తాం – పినరయి

    January 3, 2019 / 06:04 AM IST

    తిరువనంతపురం : సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవిస్తామని…కేరళలో గొడవల వెనుక ఆర్ఎస్ఎస్, బీజేపీ హస్తం ఉందని…అయ్యప్ప దర్శనానికి వచ్చే భక్తులను అడ్డుకోవడం సరికాదని కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి పినరయి విజయన్ వెల్లడించారు. ఇద్దరు మహిళలు అయ్ప�

    నివురుగప్పిన నిప్పులా కేరళ : స్తంభించిన జనజీవనం

    January 3, 2019 / 05:22 AM IST

    పండళంలో బీజేపీ కార్యకర్త మృతి.  ఎక్కడా తెరుచుకోని దుకాణ సముదాయాలు. త్రిశూర్‌లో బస్సులపై రాళ్ల దాడి. దాదాపు 60 బస్సులపై దాడి. ఎక్కడికక్కడ వాహనాలను అడ్డుకుంటున్న ఆందోళనకారులు. ఎక్కడా దుకాణాలు తెరుచుకోలేదు.  అన్ని పరీక్షలను వాయిదా వేసిన కేరళ

10TV Telugu News