Home » kerala
Kerala Church IT ride Rs.5 crore seized : పరమ పవిత్రిమైన ఓ చర్చిపై ఇన్ కమ్ ట్యాక్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. దీంతో చర్చిలో అక్రమ నిధులు బైటపడ్డాయి. కేరళలోని ఓ చర్చిలో కళ్లు తిరిగే డబ్బులు కట్టలు కట్టలుగా బయటపడ్డాయి.చర్చిలో ఏకంగా రూ. 5 కోట్లకుపైగా కరెన్సీ నోట్లు
becareful with coronavirus in winter: మన దేశానికి పెద్ద ప్రమాదం పొంచి ఉందా.. రాగల 3 నెలలూ ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా, భారీగా మూల్యం చెల్లించాల్సి వస్తుందా.. ఆరు నెలల క్రితం ఎలాగైతే దుకాణాల దగ్గర సర్కిల్స్ గీసుకుని మరీ సోషల్ డిస్టెన్స్ పాటించారో.. ఆ పరిస్థితులే తిరిగి �
Kerala corona act : ప్రజలు ఆరోగ్యంగా ఉండాలంటే ప్రభుత్వం కాస్త కఠినంగా వ్యవహరించక తప్పదు. ముఖ్యంగా ఈ కరోనా సమయంలో. కరోనాకు ఇప్పటివరకూ వ్యాక్సిన్ రాలేదు. ఎప్పుడు వస్తుందో తెలీదు. ఈ లోపు కరోనా మహమ్మారిని కట్టడిచేయాలి. దీనికోసం పలు రాష్ట్రాల ప్రభుత్వం కఠిన
COVID-19 Positive: మహమ్మారి మన జీవితాల్లోకి వచ్చి అతలాకుతలం చేసిన మాట వాస్తవమే. ఫలితంగా మనం పలు దారుణమైన పరిస్థితులు ఎదుర్కొన్నాం. ఈ కరోనా మహమ్మారిని ఎదుర్కొని పనులు పూర్తి చేసుకునేందుకు నానాతంటాలు పడ్డాం. కేరళలోని ఓ యువతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జ�
Singer Vijay Yesudas’s car meets with road accident : ప్రముఖ మళయాళ గాయకుడు విజయ్ యేసుదాసుకు ప్రాణాపాయం తప్పింది. ఆయన ప్రయాణిస్తున్న కారును మరో కారు ఢీకొట్టిన ఘటనలో ఆయన ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. సోమవారం, నవంబర్2వతేదీ రాత్రి 11-30 గంటల సమయంలో తన స్నేహితుడితో కలిస
Kerala bus driver roadside : అతనో బస్సు డ్రైవర్.. చాలా పెద్ద మనస్సు కలిగిన ఆ డ్రైవర్ అంటే ఆ ఊరివారందరికీ చాలా గౌవరం..ఇష్టం. అతను బస్సు స్టీరింగ్ పట్టుకున్నాడంటే బస్సు రయ్ మంటూ దూసుకుపోతుంది. అలా బస్సు నడిపే అతను రోడ్డు పక్కన ఖాళీగా ఉండే స్థలాన్ని చూసి అరె ఆ నేలం�
Kerala : పెళ్లికాని ప్రసాదులు రోజు రోజుకి పెరిగిపోతున్నారు. 25 ఏళ్లు దాటినా..30 ఏళ్లు నిండుతున్నా పెళ్లికాని ఓ యువకుడు ఫ్రస్ట్రేషన్ కు గురయ్యాడు. తనకు వచ్చిన పెళ్లి సంబంధాలన్నీ ఎవరో కావాలనే చెడగొడుతున్నాడని అనుమానపడ్డాడు. అలా ఓ రోజున ఏకంగా పక్కింట�
Kerala’s quintuplets : కేరళ తిరువనంతపురంలో శనివారం(అక్టోబర్ 24, 2020)న జరిగిన ఓ వివాహం కన్నుల విందుగా కనిపించింది. ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఈ విషయం గురించే ఆసక్తిగా చర్చ జరుగుతుంది. ఒకే వేదికపై ఒకే రోజు ఒకేసారి ముగ్గురు కవలల వివాహం జరగటంతో వేదిక మొత్తం ఆహ�
ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేసే కేరళ ప్రభుత్వం ఈ కరోనా కాలంలో రైతులకు మేలు కలిగించే కీలక నిర్ణయం తీసుకుంది. రైతులు పండించే కూరగాయలకు..పండ్లకు కనీస మద్ధతు ధరను నిర్ణయించింది. ఈ విషయాన్ని కేరళ వ్యవసాయ శాఖ మంత్రి V.S సునీల్ కుమార్ తెలిపారు. 16 రకా
crocodile entered into the temple : కేరళలోని ఓ ఆలయం లోపలికి మెుసలి వచ్చింది. ఆలయంలోకి వచ్చిన మెుసలిని చూసి పూజారి కంగారు పడలేదు…అటవీ అధికారులకు సమాచారం ఇవ్వలేదు. సాధారణంగా ఎవరైనా మెుసలిని చూస్తే చాలు… వణికిపోతుంటారు. కానీ ఈయన ఏమాత్రం భయం లేకుండా ఆ మెుసలికి న�